Home » Andhra Pradesh
TDP, YSRCP పార్టీలకు EVMల భయం పట్టుకుంది. ఎన్నికల్లో ఓటర్లు తమవైపే ఉన్నారంటున్న రెండు పార్టీలు.. ఈవీఎంలను కాపాడుకునే పనిలో పడ్డాయి. ప్రైవేటు సైన్యాన్ని రంగంలోకి దించబోతున్నాయి. కేంద్ర బలగాలతోపాటు.. ప్రత్యేక టీమ్లతో పహారా కాయబోతున్నాయి. ఈవీఎంల మొ�
అమరావతి: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసి 48 గంటలు గడిచిందో లేదో.. అప్పుడే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే పేరుతో తయారు చేసిన నేమ్ బోర్డు తయారైంది. ఈ నేమ్ బోర్డు సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జగన్, వైసీపీ అభిమానులు ఈ నేమ�
అమరావతి : గురువారం (ఏప్రిల్ 11, 2019) అసెంబ్లీ(175), లోక్ సభ(25) స్థానాలకు పోలింగ్ జరిగింది. ఓటింగ్ వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఏపీలో 79.64 పోలింగ్ శాతం నమోదైంది. 2014 ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. 2014 ఎన�
ఏపీ ఇంటర్ ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్ ను ఇంటర్ బోర్డు కార్యదర్శి విజయలక్ష్మి వెల్లడించారు. ఎప్పటిలానే అమ్మాయిలే టాప్ లో నిలిచారు. ఇంటర్ సెకండియర్లో 75 శాతం అమ్మాయిలు…అబ�
ఏపీ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల తీవ్రతతో జనాలు అల్లాడుతున్నారు. వృద్ధులు విలవిలలాడుతున్నారు.
ఏపీ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి శుక్రవారం (ఏప్రిల్ 12, 2019) విడుదల చేయనున్నారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి ఫలితాలను విడుదల
APలో 175 అసెంబ్లీ, 25పార్లమెంట్ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికలు హింసాత్మకంగా మారాయి.
ఏపీలో జరిగిన ఎన్నికల ఏర్పాట్లలో ఎలక్షన్ కమిషన్ ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా EVMలు ఓటర్లకు చుక్కలు చూపించాయి.
ఏపీ ఎన్నికల్లో హింస చెలరేగింది. ఎన్నికలు కదనరంగాన్ని తలపిస్తున్నాయి. ఇప్పటి వరకు మాటలకు మాత్రమే పరిమితమయిన నేతలు బాహాబాహికి దిగారు. కర్రలతో కొట్టుకుంటున్నారు. తలలు పగులుతున్నాయి. ఏకంగా పోలింగ్ కేంద్రంలో దాడులకు దిగుతున్నారు. తాడిపత్రిలో �
బెజవాడలో హై టెన్షన్. సిటీలోని మొగల్ రాజపురంలో పోలింగ్ బూత్ లో ఈవీఎంల్లో సాంకేతిక లోపం తలెత్తింది. TDPకి ఓటు వేస్తే BJPకి పడుతుంది అంటూ ఓటర్లు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. వీవీ ప్యాట్ లో చూసి కంప్లయింట్ చేశారు. వీవీ ప్యాట్ గమనించిన ఓటర