Home » Andhra Pradesh
ఏపీ రాజకీయ రాజధాని బెజవాడలో రాజకీయం రసవత్తరంగా మారింది. నగరంలోని మూడు నియోజకవర్గాల్లో గెలుపెవరిదనే దానిపై అందరి ఆసక్తి నెలకొంది.
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారని..భారీ నష్టాల్లో కూరుకపోయారని..తమకు న్యాయం చేయాలని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్తో కూడిన ఆల్ ఏపీ డిస్ట్రిబ్యూటర్ల సంఘం హైకోర్టుకు వెళుతోందని దర్శకుడు వర్మ వెల్లడ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతీయ నేతలు క్యూ కడుతున్నారు. ఆయా పార్టీలకు మద్దతుగా లీడర్స్ ప్రచారం చేస్తూ ఆయా వర్గాలకు చెందిన ఓటర్లను అట్రాక్టివ్ చేసే పనిలో ఉన్నారు జాతీయ నేతలు. టీడీపీకి సపోర్టుగా కేజ్రీవాల్, మమత బెనర్జీ, ఫరూఖ్ అబ్దుల్లా ఎన్న�
త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 135 సీట్లు గెలుచుకుని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని సినీ నటుడు, వైసీపీ నాయకుడు, మోహన్ బాబు చెప్పారు.
ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ ఏపీలో మరోసారి పర్యటించనున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్ లో స్పందించారు. ఏపీలో తనది రెండో పర్యటన అని…ఈ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందని తాను నమ్ముతున్నానన్నారు. ఏపీ ప్రజలు టీడీపీ అవినీతి, కుటుంబ రాజకీయలను కోరుకోవటంలే�
ఎన్నికల వేళ అధికార తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత, ఉపముఖ్యమంత్రి చినరాజప్పకు గట్టి షాక్ తగిలింది. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం అసెంబ్లీకి టీడీపీ తరుపున పోటీ చేస్తున్న చినరాజప్ప ఎన్నికల ప్రచారంను హుస్సేన్ పురం గ్రామస్థులు అడ్డుకున్
హైదరాబాద్: పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడి పోతున్నారు. తెలంగాణాని ఆనుకుని ఉన్న ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని దీని ప్రభావం వలన సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయన�
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 11న ఎన్నికలు నిర్వహించేందుకు 46,397 పోలింగ్ స్టేషన్ లను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. గతంలో 45,920 పోలింగ్ స్టేషన్లు ఉండగా పెరిగిన ఓటర్లను దృష్టిలో ఉంచుకొని 477 పో�
విశాఖపట్నం: తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మోడీ, అమిత్ షా ద్వయం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. అందుకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో చోటు చేసుకున్న పరిణామాలే సాక్ష్యమ�
కళ్యాణ దుర్గం: దేశంలో నరేంద్ర మోడీ పాలన వల్ల ధనవంతులకే లాభం చేకూరిందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, చోక్సీలకే లాభం చేకూరిందని, మోడీ కి సామాన్యుల బాధలు పట్టవని ఆయన విమర్శించారు. అనంతపురం జిల్లా కళ్యాణ�