Home » Andhra Pradesh
తాడిపత్రి : తెలంగాణ సీయం కేసీఆర్ తనకు వెయ్యికోట్లు ఇవ్వటం చంద్రబాబు నాయుడు చూశారా? అని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో తన పార్లమెంట్ సభ్యులతో మద్దతిస్తానని కేసీఆర్ అంటే, వైసీపీ కిమద్దతిచ్చినట్లు చంద్రబాబు అబద్ద�
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓ అంకం ముగిసింది. ఏప్రిల్ 11వ తేదీ జరిగే మొదటి విడత పోలింగ్ కు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. పోటీ ఉండే అభ్యర్థులు ఎవరు అనేది తేలిపోయింది. కీలకం అయిన నామినేషన్ల దాఖలు ఘట్టాన్ని బలనిరూపణకు ఉపయోగించుకున్నారు కొంద�
ఏపీలో ఎన్నికల ప్రచారంను ముమ్మరం చేసిన భారతీయ జనతా పార్టీ.. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించి రంగంలోకి దిగింది. ఈ క్రమంలో రాష్ట్రంలో బీజేపీ అగ్ర నేతలు మోడీ, అమిత్ షాలతో ప్రచారం చేయించాలని రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మో
జనసేనాని పవన్ కల్యాణ్…క్రమంగా స్వరం మారుతోందా ? అధికారంపై వ్యామోహం లేదంటూనే…సీఎం పదవిపై కన్నేశారా.. 2014 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతిచ్చిన పవన్…ఇప్పుడు ఒంటరిగా ఎందుకు పోటీ చేస్తున్నారు. వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించి…ఏ�
ఎన్నికల ప్రచారంలో మరింత జోష్ పెంచేందుకు టీడీపీ స్టార్ క్యాంపెయినర్లను సిద్ధం చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తోన్న టీడీపీ… ప్రచారం కోసం 30 మందితో స్టార్ క్యాంపెయినర్ల జాబితా ప్రకటించింది. వీరిలో పలువురు తాము పోటీ చేస్�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అనుబంధ ఓటర్ల జాబితా ముసాయిదాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతయ్యాయనే ప్రచారాన్ని తలకిందులు చేస్తూ.. ఓటర్ల జాబితాను ప్రకటించింది. 2014సార్వత్రిక ఎన్నికల తరువాత ఏపీలో ఇప్పటి వరకు కొత్తగా 40లక్ష
పార్లమెంటు ఎన్నికల చివరిదశ పోలింగ్ ముగిసిన తరువాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్ను ప్రసారం చేయాలి అంటూ ఎలక్షన్ కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఎగ్జిట్ పోల్స్ని నేషనల్ ఛానెళ్లు పోలింగ్ అయిపోయిన రోజు సాయంత్రం విడుదల చేస్తుంటాయి. దాదాపుగా �
విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు 2019, మార్చి 23వ తేదీ శనివారం విజయవాడ నాలుగో అడిషనల్ సీనియర్ సివిల్ జడ్డి కోర్టుకు హాజరయ్యారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి ఆయన టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. ఆయన తరపున నామినేషన్ పత్రాలను టీడీపీ
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న ఏపీ లో 2019, జనవరి 11 వ తేదీన ఓటర్ల తుదిజాబితా ప్రకటించిన తర్వాత వచ్చినఫారం 7 ఆధారంగా 1 లక్షా 41వేల 822 ఓట్లు తొలగించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం తెలిపింది. 9లక్షల 40 వేలకు పైగా ఫారం 7 అప్లిక�
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మరో జాబితాను విడుదల చేసింది. ఇందులో ముగ్గురు లోక్ సభ, 45 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ అభ్యర్థుల లిస్టును సోషల్ మీడియాలో పోస్టు చేసింది. లోక్ సభ – విశాఖపట్టణం రమణకుమారి – విజయవాడ నరహరశెట్టి నరసి