Home » Andhra Pradesh
ఎన్నికల నామినేషన్ల దాఖలుకు 4 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. నేతలు మాటలు తూటాలు పేలుస్తూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. మరోవైపు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నేతలు చేస్తున్న ప్రయత్నాలను ఈసీ, పో
అమరావతి : ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రచారంలో హీట్ పెంచుతుంటే, ఏప్రిల్ రాకుండానే భానుడి సెగలు జనాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అందులోనూ ఏపీ లో ఎండల సంగతి అసలు చెప్పక్కర్లేదు. పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొని ఆంధ�
నెల్లూరు: తెలంగాణాలో ప్రతిపక్షం అనేది లేకుండా చేసి, ఇప్పుడు ఏపీపై పెత్తనం చేయటానికి కేసీఆర్.. జగన్ తో కుమ్మక్కయారని ఆరోపించారు సీఎం చంద్రబాబు. నేను బతికి ఉండగా కేసీఆర్ ఆటలు.. ఏపీలో సాగనివ్వనని శపథం చేశారు. నెల్లూరులో జరిగిన ఎన్నికల ప్రచార �
విజయవాడ: దేశంలో రాజకీయాలను కలుషితం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడని వైసీపీ నేత కొలుసు పార్ధసారధి ఆరోపించారు. గతంలో రైతు కూడా రాజకీయాల్లో పోటీ చేసేవాడని, చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చాక బడా బాబులకు తప్ప సామాన్యులు పోటీ చేసే అవకాశం లేకుండా పో�
జాతీయ స్ధాయిలో చక్రం తిప్పుతున్న కమలం పార్టీ ఏపీలో మాత్రం పోటీ చేసే అభ్యర్ధుల కోసం వెతుక్కునే పరిస్ధితి వచ్చింది. అటు టీడీపీ, ఇటు వైసీపీలోకి నేతల వలసలు జోరుగా సాగుతున్నాయి. ఇదే సమయంలో అసంతృప్త నేతలు బీజేపీ వైపు మొగ్గు చూపకపోతారా అని కమల
వైసీపీ పార్టీలో ఉన్న నేతల కుటుంబాల్లో ఇద్దరికి టీకెట్ కేటాయించారు జగన్. 2019 అసెంబ్లీ ఎన్నికల బరిలో తనయులు, సోదరులు అదృష్టం పరీక్షించుకోనున్నారు. మార్చి 17వ తేదీ ఆదివారం వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 175 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్ర
విజయవాడ: సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ఆదివారం జనసేన పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేన పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయనకు కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. సమాజంలో ఒక మ�
జస్ట్ నాలుగు అంటే 4 రోజులు.. 30 కోట్ల డబ్బు, 36వేల లీటర్ల మద్యం, 13కేజీల బంగారం పట్టుబడింది. ఇదంతా ఎన్నికల తనీఖీల్లో పట్టుబడింది. ఏపీ పాలిటిక్స్ లో డబ్బు ప్రవాహం ఏ స్థాయిలో ఉండనుందో.. ఈ అంకెలు చెబుతున్నాయి. నామినేషన్లు వేయకముందే.. అధికారిక ప్రచారం ప
అమరావతి: ఏపీలో 2వేల రూపాయల నోటు కనబడుట లేదు. అవును నిజమే. బ్యాంకులు, ఏటీఎంల్లోనే కాదు వ్యాపారుల దగ్గర కూడా 2వేల రూపాయల నోటు జాడ లేదట. 2వేల రూపాయల నోటు కనపడి 6నెలలు అవుతోందంటున్నారు అక్కడి ప్రజలు. ఇంతకీ 2వేల రూపాయల నోటుకు ఏమైంది. ఎవరు మాయం చేశారు. �
ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఏపీ ట్రాన్స్ కో) జోన్ల వారీగా ఖాళీగా ఉన్న 171 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ – ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది. జోన్ల వారీగా ఖాళీలు : వ�