Andhra Pradesh

    ఏ క్షణమైనా: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

    March 9, 2019 / 02:51 AM IST

    లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌పై ఉత్కంఠ నెలకొంది. షెడ్యూల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలో 2019 సాధారణ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సి

    కరెంట్ షాక్ : ఏపీ నుంచి రూ.5 వేల కోట్ల బకాయిలు రావాలి

    March 8, 2019 / 04:29 PM IST

    హైదరాబాద్ : తెలంగాణా విద్యుత్ సంస్ధలపై గత 2,3 రోజులుగా  ఏపీ ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తోందని ట్రాన్స్కో  సిఎండి ప్రభాకర్ రావు అన్నారు. ఇది ఎలా ఉన్నదంటే  ఉల్టాచోర్‌ కొత్వాల్‌కో డాంటే అన్నట్టు ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన ఆరోపి�

    లెక్క తేలేనా…… పొత్తు కుదిరేనా ?

    March 8, 2019 / 03:13 PM IST

    అమరావతి: జనసేన వామపక్షల మధ్య సీట్ల లెక్క తేలడం లేదు. ఇప్పటివరకూ అనేకసార్లు సమావేశాలు జరిగినా సీట్ల పంపకాల విషయం కొలిక్కిరాలేదు. సీట్లు ఫైనల్ చేయాలంటూ లెఫ్ట్ పార్టీలు జనసేనపై ఒత్తిడి తెస్తున్నాయి.  రాష్ట్ర విభజన తరువాత ఉనికి కోల్పోయిన వా

    పవర్ & పాలిటిక్స్ : ఏపీలో కాక పుట్టిస్తున్న రాజకీయాలు

    March 7, 2019 / 12:51 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకు వేడి పుట్టిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఓట్ల తొలగింపు, ఫాం7లు లక్షల్లో దరఖాస్తులు చేస్తున్నారనే విషయాలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. వైసీపీ, టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మార్చి 07వ తేదీ గుర�

    నేను బతికే ఉన్నా : ఎమ్మెల్యే ఓటు తొలగించాలంటూ అప్లికేషన్

    March 6, 2019 / 05:24 AM IST

    ఓటర్ల డిలీషన్(ఫామ్-7) అప్లికేషన్ల వ్యవహారం ఏపీలో కలకలం రేపుతోంది. ఓటర్లకు తెలియకుండానే వారి ఓట్లు తొలిగిపోతున్నాయి. సామాన్య ప్రజలకే కాదు.. రాజకీయ ప్రముఖులకు, ప్రజాప్రతినిధులకు కూడా ఇలాంటి చేదు అనుభం ఎదురైంది. చిత్తూరు జిల్లాలో ఫామ్-7 దరఖాస్తు

    ఎండలు చంపేస్తున్నాయ్ : వడదెబ్బకు ఇద్దరు మృతి

    March 6, 2019 / 01:32 AM IST

    ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండవేడి, ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వేసవి ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా ఎండలు

    మీ తాటాకు చప్పుళ్లకు వైసీపీ భయపడదు : బొత్స 

    March 5, 2019 / 01:29 PM IST

    హైదరాబాద్: టీడీపీ తాటాకు చప్పుళ్లుకు వైసీపీ  భయపడదని ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. మా తాలూకు సమాచారాన్ని ప్రయివేట్ కంపెనీలకు ఎలా ఇచ్చారని ఆయన ఏపీ సీఎంని, టీడీపీ నేతలను ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం గోప్యంగా ఉంచాల్సిన వివరాల�

    జగన్ కు ఓటేస్తే కేటీఆర్ తో కలిసి అక్కడ్నించి పాలిస్తారు:  సోమిరెడ్డి

    March 4, 2019 / 02:09 PM IST

    అమరావతి: వైసీపీకి ఓటేస్తే జగన్, కేటీఆర్ కలిసి హైదరాబాదులో ఉండి ఏపీని పాలిస్తారు అని  ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వైసీపీ నేతలకు ఏపీ ప్రజలు, పోలీసులపై నమ్మకం లేదని ఆయన అన్నారు. ఏపీ పోలీసుల హక్కులను తెలంగాణ కాలరాస్తోందని, �

    పవర్ పాలిటిక్స్ : ఏపీలో ఏం జరుగుతోంది

    March 4, 2019 / 12:37 PM IST

    ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ జరిగిందనే విషయం బయటపడడంతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనాలు సృష్టిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇది సంచలనం రేపుతోంది. వైసీపీ పెట్టిన కేసు

    మహాశివరాత్రి : తెలుగు రాష్ట్రాల్లో ముస్తాబైన శివాలయాలు

    March 3, 2019 / 03:38 PM IST

    తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యాయి. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. మేడ్చల్‌ జిల్లా కీసర గుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను

10TV Telugu News