Andhra Pradesh

    వెల్లువెరిసిన చైతన్యం : బారులు తీరిన ఓటర్లు 

    April 11, 2019 / 02:03 AM IST

    ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చైతన్యం వెల్లువెరిసింది. ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఏప్రిల్ 11వ తేదీ ఉదయం 7గంటలకు ప్రారంభమైంది. ఉదయం 6 గంటల కంటే ముందుగానే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. క్యూ లైన్లు కిక్కిరిసిపోతున్నాయి. �

    సార్వత్రిక సమరం : ఏపీలో పోలింగ్ ప్రారంభం

    April 11, 2019 / 01:15 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌ ప్రారంభమైంది. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ జరుగుతోంది. ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమై పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. సాయంత్రం 5 గంటలలోపు పోలింగ్‌ కేంద్రాల్లో క్యూలో ఉన్న ఓట

    మొరాయిస్తున్న EVMలు : సిక్కోలు రాజాంలో ఆగిన మాక్ పోలింగ్

    April 11, 2019 / 01:06 AM IST

    ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో సమస్యలు ఏర్పడుతున్నాయి. పలు జిల్లాల్లో ఈవీఎంలు మొరాయించడం..పోలింగ్ ఏజెంట్లు సకాలంలో చేరుకోకపోవడతో మాక్ పోలింగ్ ప్రారంభం కాలేదు. టెక్నికల్ సమస్యలు పరిష్కరించడానికి నిపుణులు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజా�

    సార్వత్రిక సమరం : దేశవ్యాప్తంగా ప్రారంభమైన పోలింగ్

    April 11, 2019 / 12:48 AM IST

    దేశంలో సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. 18 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 91 లోక్ సభ స్థానాలకు గురువారం(ఏప్రిల్ 11) పోలింగ్ జరుగుతోంది. లోక్‌సభతోపాటే ఆంధ్రప్రదేశ్‌లోని  175, ఒడిశాలోని 28, సిక్కింలోని 32, అరుణాచల్ ప్రదేశ�

    సర్వం సిద్ధం : చిత్తూరులో ఎన్నికలు 2019

    April 10, 2019 / 01:36 AM IST

    చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలు..మూడు పార్లమెంటు నియోజకవర్గాలకు కలిపి 210 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. చిత్తూరు, తిరుపతి, రాజంపేట లోక్‌సభ నియోజకవర్గాల్లో మొత్తం 29 మంది పోటీ చేస్తుండగా… 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి మొత�

    ఎన్నికలు : నిఘా నీడలో ఏపీ

    April 9, 2019 / 02:39 PM IST

    ఆంధ్రప్రదేశ్‌లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర భద్రత కట్టుదిట్టం చేయాలని.. అధికార, ప్రతిపక్ష పార్టీలు .. పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశాయి. పోలింగ్ కేంద్రాల్లో అధికారపార్టీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడతారని ప్రతిపక్షపార్టీ నేతలు �

    కేసీఆర్ కు ఆంధ్రాలో ఏం పని ? : టీడీపీ ఎంపీ కనకమేడల

    April 9, 2019 / 10:24 AM IST

    ఆంధ్రాలో ఓట్లు, సీట్లు లేని కేసీఆర్ కి ఆంధ్రాలో ఏం పని ? అని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నించారు.

    బ్యాలెట్ పేపరు పోలింగ్ కోసం పోరాడుతూనే ఉంటాం : దేవెగౌడ

    April 8, 2019 / 12:12 PM IST

    పేపరు బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరిగేందుకు మా పోరాటం కొనసాగిస్తామని మాజీ ప్రధాని, దేవెగౌడ చెప్పారు.

    బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోండి : పసుపు కుంకుమ చెక్కులు డిపాజిట్ చేశారు

    April 8, 2019 / 09:51 AM IST

    ఏపీ ప్రభుత్వం పసుపు కుంకుమ పధకం కింద  సోమవారం మహిళలకు 3 వ చెక్కు బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది.  

    జగన్ కు రాజకీయాల్లో ఉండే కేరక్టర్ లేదు : చంద్రబాబు

    April 7, 2019 / 06:22 AM IST

    అమరావతి: తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను కార్యకర్తలు, నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ … రాష్ట్ర అభివృధ్దికి, ప్రజా సంక్షేమానికి సంబంధించి టీడీపీ మేనిఫెస్టోలో

10TV Telugu News