Home » Andhra Pradesh
ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలను వర్షాలు వణికిస్తున్నాయి. అంతేకాదు ఎగువప్రాంతాల్లో కూడా జోరుగా వానలు పడుతుండటంతో కృష్ణా నదికి మరోసారి వరద ఉధృతి పెరిగింది. ఇప్పటికే తుంగభద్ర జలాశయం గే�
ఏపీ ప్రభుత్వంపై హైకోర్ట్ సీరియస్ అయింది. రాజధానిపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని ఆదేశించింది. రాజధాని ప్రాంతంలో సౌకర్యాలపై సర్కార్ వైఖరేంటో చెప్పాలని నిలదీసింది. స్విస్
ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుపతిలో స్ధానికులు, భక్తులు పడుతున్న ట్రాఫిక్ కష్టాలు తొలగించటానికి చేపట్టిన గరుడ వారధిని రీ డిజైన్ చేసి, రీ టెండర్లు పిలవాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. బుధవారం అన్నమయ్య భవన్ లో జరిగిన టీటీడీ బోర్డు సమావేశ�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. 48 గంటల్లో వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని వాతావరణ
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ని సీఎం జగన్ మరోసారి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన వల్ల పరిశ్రమలు, సేవారంగంపై ప్రతికూల ప్రభావం పడిందన్నారు.
తాము దేశం విడిచి పెట్టి పారిపోలేదని, చెన్నై లోని నేమం ఆశ్రమంలోనే ఉన్నామని ప్రకటించారు కల్కి ఆశ్రమ వ్యవస్ధాపకులు విజయ్ కుమార్ నాయుడు, పద్మావతినాయుడు. ఈ మేరకు కల్కి ఆశ్రమం మంగళవారం అక్టోబరు 22న ఒక వీడియో విడుదల చేసింది. కల్కి భగవాన్ ఆశ్ర�
రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ లలో సీఎం జగన్ చేపట్టిన రివర్స్ టెండరింగ్ సక్సెస్ అయిందని .రాష్ట్ర జల వనరుల శాఖమంత్రి అనిల్ కుమార్యాదవ్ అన్నారు. తద్వారా ఇరిగేషన్ శాఖలో దాదాపు వేయి కోట్ల రూపాయలు ఆదా చేశాంమని ఆయన తెలిపారు. త్వరలో
ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఒక్కోక్కటిగా సత్ఫలితాలనిస్తున్నాయి. నిపుణుల కమిటీ సూచనల మేరకు వెలిగొండ ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్కు వెళ్లిన ప్రభుత్వానికి భారీ లాభం చేకూరింది. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 87 కోట్ల మేర ప్రజాధ
రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావటమే లక్ష్యంగా బీజేపీ పని చేస్తోందని ఆపార్టీ నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ…ఇతర పార్టీల నుంచి బీజేపీ ల�
ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ ఆశ్రమంలో గత 3 రోజులుగా సోదాలు జరిపిన ఐటీ అధికారులు కేజీల కొద్దీ బంగారం, కోట్లు విలువచేసే వజ్రాలు, విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. ఐటీ సోదాల్లో వేల ఎకరాలకు సంబంధించిన దస్తావేజులు, వివిధ పేర్లతో నిర్వహ