Home » Andhra Pradesh
ఏపీ సీఎం జగన్పై దాడి కేసులో అనూహ్యంగా సతీష్ అనే నిందితుడిని పోలీసులు విజయవాడ కోర్టులో హాజరుపరిచారు.
దేశవ్యాప్తంగా ఏడు దశల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఏపీలో 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్ సభ, ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు
ఉక్కపోత, వడగాలులతో జనం విలవిలలాడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్పై జరిగిన దాడి ఘటనపై ఎన్నికల సంఘానికి విజయవాడ సీపీ కాంతి రాణా నివేదిక ఇచ్చారు.
Vellampalli Srinivas: జగన్ పై ఎవరైనా ఆరోపణలు చేస్తే నాశనం అయిపోతారని వెల్లంపల్లి చెప్పారు.
స్కూల్, టెంపుల్ మధ్య బహిరంగ ప్రాంతం నుంచి దాడి జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిపారు.
జగన్ కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేకే టీడీపీ వర్గాలే దాడి చేశాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చిరుజల్లులతో ప్రారంభమై భారీ వర్షం పడింది.
Inter Results: ఏపీ ఇంటర్ పరీక్షలను దాదాపు 9.99 లక్షల మంది విద్యార్థులు రాశారు.
Gold seized: వారు కాకినాడ నుంచి విశాఖపట్నం వెళ్తూ పెద్దాపురంలోని ఓ దుకాణం నుంచి వెండి వస్తువులు..