Home » Andhra Pradesh
గుంటూరు పార్లమెంట్ పరిధిలోని పొన్నూరు ఐలాండ్ సెంటర్ లో ప్రచార సభ ఉంటుంది.
పెన్షన్ల పంపిణీకి సంబంధించి జిల్లా కలెక్టర్లతో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
చంద్రబాబులా కేవలం తాయిలాలు ఇస్తామని తాము అసత్యాలు చెప్పబోమని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గుమంటున్నాడు. ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది.
తెలంగాణలో ఎండలు ప్రమాదకరంగా మారుతున్నాయి. గతేడాది ఇదే సమయంలో నమోదైన ఉష్ణోగ్రతలతో పోల్చితే 5 నుంచి 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి.
నన్ను ఇరికించడం కోసం, నా ద్వారా లోకేశ్, చంద్రబాబును ఇబ్బంది పెట్టడం కోసం దుర్గారావుని ఈ కేసులో తీసుకెళ్లారు.
ఏపీ ఎన్నికల్లో గెలుపు దిశగా మిత్ర పక్షాలతో ముందుకెళ్తున్నామని పురంధేశ్వరి చెప్పారు.
జగన్ ప్రభుత్వం ఏపీని అప్పుల పాలు చేసిందని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితి నెలకొందని ఆయన వాపోయారు.
ఏపీ రాజకీయాలు, ఎన్నికలు, వైసీపీ ప్రభుత్వ పాలన.. ఇలా తదితర అంశాలపై అభిప్రాయాలను వెల్లడించారు.