Home » Andhra Pradesh
సైలెన్స్ పీరియడ్ లో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. సాయంత్రం 6 తర్వాత ప్రచారం కోసం బయటి నుంచి వచ్చిన వారు స్వస్థలాలకు వెళ్ళిపోవాలి.
ఆ నగదును హైదరాబాద్ నుంచి గుంటూరుకు తరలిస్తుండగా సీజ్ చేశారు. ఇద్దరు వ్యక్తులను..
అక్కడ రైతులకు, పీవీ రమేశ్ కి గొడవలు ఉంటే వైసీపీ సర్కారుపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని..
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయాలన్న ఆలోచన ఇప్పుడు కొత్తగా కలిగింది కాదు.
పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం...
పవన్, చంద్రబాబు అక్రోశంతో మాట్లాడుతున్నారని బొత్స సత్యనారాయణ చెప్పారు.
పెన్షన్ల కోసం లబ్ధిదారుల అవస్థలు
ఏపీలో పెన్షన్ దారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పెన్షన్ డబ్బులు లబ్దిదారుల బ్యాంకు అకౌంట్లలో వేసింది ప్రభుత్వం.
ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షోలలో మోదీ పాల్గోనున్నారు.