Home » Andhra Pradesh
ఇప్పుడు ఈ విషయంపైనే కొణతాల రామకృష్ణ తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
‘చాలాకాలంగా నాలో అసంతృప్తి ఉంది. ఉన్న అసంతృప్తిని నియోజకవర్గ ప్రజల దగ్గర వ్యక్తం చేయటం నా బాధ్యత. నియోజకవర్గ ప్రజలు ఎంతగానో ఆదరించి అభిమానిస్తున్నారు. వారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను’ అని అన్నారు.
వ్యాపారంలో అయినా.. రాజకీయాల్లో అయినా ఒక మూల సూత్రం ఉంది. ఏదైనా ఒక వ్యక్తి వల్ల ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుంది లేదా ఆ వ్యక్తి లేకపోతే ఏ మేరకు నష్టం జరుగుతుందనే అంశం ఆధారంగా.. ఆ వ్యక్తికి ప్రాధాన్యం లభిస్తుంది.
గత ఎన్నికల తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ముద్రగడ... గత ఏడాది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్ర సమయంలో లేఖాస్త్రాలతో సంచలనం సృష్టించారు.
కేశినేని నాని కబ్జాలు చేశారు. కేశినేని నానికి ఓటమి భయం మొదలైంది, అందుకే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.
సంక్రాంతి ప్రాముఖ్యత ఏంటో.. పండుగ రోజున ఏమేం చేస్తారో తెలుసుకుందామా?
ఎంపీ విజయసాయిరెడ్డితో పలుసార్లు సమావేశమయ్యారు. ప్రతిష్టంభన కొనసాగుతుండటంతో జగన్ను కలవకుండానే బాలినేని..
ఉభయ గోదావరి జిల్లాలో మొదలైన సంక్రాంతి ఫీవర్
నిజాయితీగా పార్టీ కోసం కష్టపడ్డానని చెప్పారు. తాను అమ్ముకున్న ఆస్తుల విలువ రూ.2 వేల కోట్లని చెప్పారు.
తాను పార్టీలోకి వచ్చేటప్పుడు ఎవరి అనుమతులు తీసుకుని రాలేదని, ఇప్పుడు వైసీపీని వీడేటప్పుడు కూడా ఎవరి అనుమతులు తనకు అవసరం లేదని అన్నారు.