Home » Andhra Pradesh
తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. ఓ హోటల్ లో జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి. హత్య చేసిన వ్యక్తిని యువరాజుగా గుర్తించారు.
భువనేశ్వరికి సంఘీభావం తెలుపుతూ నంద్యాల నుంచి రాజమహేంద్రవరం వరకూ పాదయాత్రగా వెళ్తున్న నారాయణ అనే టీడీపీ అభిమానిపై దాడి చేయడం అమానవీయమన్నారు.
చంద్రబాబు బెయిల్ కోసం దేవుడిని ప్రార్థించుకోవాలని కేఏ పాల్ అన్నారు.
మనం చేస్తున్న పని తప్పా? కాదా? అని మనకు తెలిస్తే చాలు. మన మనసాక్షికి తెలిస్తే చాలు అంటూ రోజా అన్నారు.
అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా రాజమండ్రి వెళ్తారు. ఎల్లుండి ఉదయం..
ఎన్నికల సమయంలో టీడీపీతో కలిసి ఉమ్మడి మేనిఫెస్టో రూపొందిస్తామని పవన్ కల్యాణ్ అన్నారు.
ఫైబర్ గ్రిడ్ కేసులో టీడీపీ నేత నారా లోకేశ్కి సంబంధం లేదని నిన్న న్యాయస్థానంలో ప్రభుత్వమే క్లీన్ చిట్ ఇచ్చిందని అచ్చెన్నాయుడు అన్నారు.
జనసేనతో టీడీపీ ఎందుకు కలిసి పని చేస్తుందో కూడా చెప్పారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు.
2వ తేదీన కృష్ణా జిల్లా జనసేన నాయకులతో సమావేశం అవుతారు. 3వ తేదీన జనవాణి కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక వీటితో పాటు 4వ తేదీ పెడన, 5వ తేదీ కైకలూరు నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు.
టీడీపీ ఎన్ని ఆందోళనలు నిర్వహించినా ప్రయోజనం ఉండబోదని చెప్పారు.