Home » Andhrapradesh Election
ఆంధ్రప్రదేశ్లోని పల్లెటూళ్లు, పట్టణాల్లో ఓట్ల వర్షం వెల్లువెత్తింది. ఎండలు మండుతున్నా ప్రజలు వెనుకడగు వేయలేదు.
ఎన్నికలకు నామినేషన్ల పర్వం స్టార్ అయిపోయింది. TDPలో మాత్రం సీట్ల కేటాయింపు కొలిక్కి రాలేదు. నరసరావుపేట పార్లమెంట్ విషయంలో టీడీపీ తర్జనభర్జనలు పడుతోంది. రాయపాటి సాంబశివరావు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఆఖరి నిమిషంలో ఆ ప్రతిపాదనను టీడ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ట్విస్ట్ ఇచ్చారు. ఆయన జనసేన పార్టీలో చేరనున్నారు. మార్చి 17వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల 45 నిమిషాలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. లక్ష్మీనారాయణతోపాటు ఆయన తోడల్లుడు, శ్రీకృష్ణ దేవరాయ యూనివ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై విశాఖపట్నం విమానాశ్రయంలో దాడి చేసిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ ఐఏ) విచారణ కొనసాగుతుంది.
విజయవాడ : టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిలు ఢిల్లీ బాట పట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార విపక్ష నేతలిద్దరూ ఒకే రోజు ఢిల్లీలో పర్యటిస్తుండటం ఆసక్తి కలిగిస్తోంది. ఇప్�
విజయవాడ : ఏపీ రాష్ట్రంలో డ్వాక్రా గ్రూపులపై సీఎం చంద్రబాబు నాయుడు నజర్ పెట్టారు. ఎన్నికల సమయంలో వీరిని ఆకట్టుకొనేందుకు పలు చర్యలను ఏపీ ప్రభుత్వం తీసుకొంటోంది. మహిళల ఒక్కొక్కరికి రూ. 10వేల ఆర్థిక సాయం, ఒక స్మార్ట్ ఫోన్ అందించాలని బాబు డిసైడ్ అ�
టీడీపీతో పొత్తును కోరుతున్న కాంగ్రెస్ సీనియర్లు టీడీపీతో పొత్తును వద్దంటున్న ద్వితీయశ్రేణి నాయకత్వం పొత్తులో పోటీచేసే స్థానాలు తగ్గుతాయంటున్న సెకండరీ కేడర్ తమకు పోటీచేసే అవకాశం పోతుందని మొర విజయవాడ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న �