-
Home » Andhrapradesh politics
Andhrapradesh politics
Yuvagalam Padayatra: 200వ రోజుకు చేరిన నారా లోకేశ్ యువగళం పాదయాత్ర.. చంద్రబాబు ఆసక్తికర ట్వీట్..
యువగళం పాదయాత్ర 200వ రోజుకు చేరుకున్న సందర్భంగా లోకేశ్, యువగళం పాదయాత్ర టీంకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.
DL Ravindra Reddy: వైసీపీలో ఉన్నానంటే నాకే అసహ్యంగా ఉంది.. చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి
బైజూస్ పేరుతో ప్రభుత్వం 1400కోట్లు వృథా చేస్తుందని, బైజూస్తో ఒప్పందం కోసం ఇద్దరు కడప జిల్లాకు చెందిన వ్యక్తులు చక్రం తిప్పారని డీఎల్ రవీంద్రారెడ్డి ఆరోపించారు. టాలెంట్ ఉన్న ఉపాధ్యాయులను కాదని బైజూస్తో పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. బైజూస
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఖరారు
Pawan Kalyan: రేపు విశాఖకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తున్నారు. ఈ క్రమంలో మోదీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. రాత్రి 8.30గంటలకు విశాఖ ఐఎన్ఎస్ చోళాలో 15 నిమిషాలు పవన్ ప్రధాని మోదీతో భేటీ అవుతారు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై, బీజేపీ - జనస�
Pawan Kalyan: వైసీపీతో నేను యుద్ధానికి సిద్ధం.. దేంతోనైనా రండి తేల్చుకుందాం
వైసీపీలో బూతులుతిట్టని వాళ్లంటే నాకు గౌరవం. బూతులు తిట్టే వైసీపీ నాయకులకు ఇదే చెబుతున్నా, నిల్చోబెట్టి తోలువలుస్తా అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేశారు.
Pawan Kalyan: ఇక దూకుడే..! వైసీపీపై పోరులో వేగం పెంచిన పవన్.. నేడు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్న జనసేనాని
విశాఖపట్టణం ఘటన నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీపై దూకుడుగా వెళ్లేందుకు పవన్ నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో వైసీపీపై పోరులో వేగం పెంచారు. ఈ మేరకు మంగళవారం తదుపరి కార్యాచరణను సిద్ధంచేయనున్నారు. ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కా�
Pawan Kalyan: వైకాపా గూండాల ఉడుత ఊపులకు భయపడం.. నిన్నటి ఘటన కోడికత్తిని గుర్తుకుతెస్తుంది.. తాత్కాలికంగా జనవాణి కార్యక్రమం వాయిదా..
జనసేన పార్టీ నాయకులపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారని, వారు అంత పెద్దతప్పు ఏమి చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పోలీసులు తమ పద్ధతి మార్చుకోవాలన్నారు. తమ పార్టీ నాయకులను విడుదల చేసే వరకు జనవాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వా�
Twitter War: దమ్ముంటే పవన్ ప్రశ్నలకు ఆన్సర్ చెప్పండి.. జనసేన నాయకుడు బొలిశెట్టి శ్రీనివాసరావు
Twitter War: దమ్ముంటే పవన్ ప్రశ్నలకు ఆన్సర్ చెప్పండి.. జనసేన నాయకుడు బొలిశెట్టి శ్రీనివాసరావు
MP Kotagiri Sridhar: దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఉంది
వైసీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉందని అన్నారు. వచ్చేఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గి వైసీపీకి పెరుగుతాయని, ప్రత్యేక హోదా కూడా సాధిస్తామనే నమ్మకం ఉందని పేర
Chandrababu: రాష్ట్రంలో విద్యుత్ కోతలు, ప్రజల వెతలపై సీఎస్కు లేఖ రాసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు
రాష్ట్రంలో విద్యుత్ కష్టాలను తీర్చాలంటూ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు
Somu Veerraju: గృహ నిర్మాణాలపై బొత్స, చంద్రబాబు ఒకే వేదికపైకి వచ్చి మాట్లాడాలి: సోము వీర్రాజు
రాష్ట్రంలో గృహ నిర్మాణాలపై మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకే వేదికపైకి వచ్చి మాట్లాడాలని సోమువీర్రాజు అన్నారు