Home » andhrapradesh
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఇంటి వద్దకే పెన్షన్ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. పింఛన్ల పంపిణీలో గ్రామ వాలంటీర్లు తొలి రోజే చరిత్ర సృష్టించారు. ఒక్కరోజులోనే 76.59 శాతం పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. �
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్... భారత్లోను కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను ఎక్కువగా టెన్షన్ పెడుతోంది. హైదరాబాద్లోనూ కరోనా లక్షణాలతో పలువురు ఆస్పత్రుల్లో చేరడంతో ఆందోళన మొదలైంది.
ప్రస్తుతం దేశ ఆర్థికపరిస్థితి చూసి అందరూ ఆందోళనవ్యక్తం చేశారు. దేశం ఆర్థిక క్షీణత ఎదుర్కొంటున్నదని రిపోర్టులు చెబుతున్నాయి. భారతదేశపు నామినల్ జీడీపీ వృద్ధి 45ఏళ్ల కనిష్ఠానికి పడిపోయినట్లు రెండువారాల క్రితం వార్తల్లో చూశాం. అయితే ఇప్పుడు �
ఏపీ శాసనమండలి చైర్మన్ తీరుని వైసీపీ మంత్రులు,ఎమ్మెల్సీలు తప్పుబట్టారు. ఏపీ శాసనమండలికి ఈ రోజు బ్లాక్ డే,మాయని మచ్చ అని మంత్రి బోత్స సత్యనారాయణ అన్నారు. సీఆర్డీయే రద్దు,అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును విచక్షణ అధికారాలతో సెలక్ట్ కమిటీకి పంప
జీఎన్ రావు కమిటీ.. నాలుగు కమిషనరేట్లు, మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి నివేదించింది. ప్రస్తుతం అమరావతిలో ఉన్న భవనాలను ప్రభుత్వం ఉపయోగించుకోవాలని చెప్పింది.
ఏపీలో మూడు రాజధానుల ప్రకటనలపై బీజేపీలో గందరగోళం నెలకొంది. నేతలు తలోమాట మాట్లాడుతున్నారు. తమకు తోచిన విధంగా స్పందిస్తున్నారు. ఒకరు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంటే.. మరొకరు స్వాగతిస్తున్నారు. ఒకరు అమరావతిలోనే సీడెడ్ క్యాపిటల్ ఉం�
మహిళలు, బాలికలపై అత్యాచారాలు వంటి అఘాయిత్యాలకు పాల్పడితే 21రోజుల్లోనే విచారణ పూర్తిచేసి నిందితులకు ఉరిశిక్ష విధించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల దిశ యాక్ట్-2019ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టంపై దేశవ్యాప్తంగా పలువురు ప్రశంసలు కురి�
తెలుగు రాష్ట్రాల్లో ఉల్లిగడ్డ ధర 200 రూపాయల దిశగా పరుగులు పెడుతోంది. మెన్నటి వరకు గ్రేడ్ వన్ ఉల్లి ధర సెంచరీ పలకగా... ఇప్పుడు డబుల్ సెంచరీకి చేరువైంది.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం వేడం సమీపంలోని భైరవకోన ఆలయం దగ్గర క్షుద్ర పూజలు చేసిన ఘటన కలకలం రేపింది. క్షుద్రపూజలు చేస్తూ ముక్కంటి ఆలయ ఏఈవో ధన్ పాల్ పట్టుబడ్డాడు. దీనికి సంబంధించి ధన్ పాల్ తో పాటు తమిళనాడుకు చెందిన మరో నలుగురు వ్యక్
ఇంగ్లీష్ మీడియంపై తన మాటలను వక్రీకరించారని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషకు ఇస్తున్న ప్రాధాన్యతపై మాత్రమే పార్లమెంట్ లో మాట్లాడానని జగన్ కు వివరించినట్లు తెలిపారు.