Home » andhrapradesh
ఏపీలో వైసీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఏపీ ప్రభుత్వం దక్షిణ కొరియా నుంచి ర్యాపిడ్ టెస్టు కిట్లను కొనుగోలు వ్యవహారమే వైసీపీ, బీజేపీ మధ్య యుద్ధానికి కారణమైంది. చత్తీస్ గఢ్ టెస్టు కిట్లను రూ.337లకే కొనుగోలు చేస్తే.. ఏపీ ప్రభుత్వం రూ.730లక�
ఏపీ రాష్ట్రంలో కరోనా విస్తరిస్తూనే ఉంది. రోజు రోజకు పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు క్లోజ్ అయ్యాయి. ఈ క్రమంలో ఏపీకి తీరని నష్టం కలుగుతోంది. లాక్ డౌన్ ను మరోసారి కేం
కరోనా ఎలా వస్తుందో ? ఎలా వ్యాప్తిస్తుందో అంతుబట్టడం లేదు. విదేశాల నుంచి వచ్చిన వారిలో వైరస్ సోకుతుందని తొలుత భావించారు. కానీ తర్వాత సీన్ మారిపోయింది. ఎక్కడకు వెళ్లకుండానే..కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి. దీంతో వైద్యులు తలల పట్టుకుంటున్నారు. �
కరోనా వైరస్ నేపథ్యంలో ఏపీలో గత నెలలో జరగాల్సిన స్థానికసంస్థల ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా సర్వ సన్నద్ధంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ కు కొత్తగా నియమితులైన ఎన్నికల కమిషనర్ జస్టిస్ కనగర
కరోనా రాకాసి భారత దేశంలో కోరలు చాస్తోంది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో సౌత్ స్టేట్స్లో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు ఈ రాష్ట్రాల్లో బాధితుల సంఖ్య 1800లకు చేరింది. మృతుల సంఖ్య కూ�
కరోనా పై పోరాటానికి 1 కోటి 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన నటసింహ నందమూరి బాలకృష్ణ..
కరోనా రాకాసి బారిన పడిన వారిని ఎక్కడకు తీసుకెళుతారు ? 14 రోజుల పాటు ఎలాంటి చికిత్స అందిస్తారు ? చికిత్స చేయించే కేంద్రం ‘క్వారంటైన్’ అంటే ఏమిటీ ? ఇది ఎలా ఉంటుంది ? ఇలాంటి సందేహాలు ప్రస్తుతం అందరి మదిని తొలిచేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా కోర�
కరోనా నివారణ చర్యలకు విరాళాలు ప్రకటించిన ఎన్టీఆర్, సాయి ధరమ్ తేజ్..
కరోనా కోరలు చాస్తోంది. ఈ రాకాసిని బయటకు పంపించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కానీ ఈ వైరస్ సోకిన వ్యక్తి మరణించకుండా..చికిత్స అందిస్తున్న వైద్యులు ఇప్పుడు కీలకంగా మారారు. తెలంగాణ రాష్ట్రంలో వైరస్ మరిం�
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదు కాలేదు. 2020, మార్చి 25వ తేదీ బుధవారం సాయంత్రం వరకు ఒక్క కేసు కూడా రికార్డు కాలేదు. ఇప్పటికే ఇరు రాష్ట్రాలు లాక్ డౌన్ అములు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. త�