Home » Andrapradesh
2019లో అక్రమంగా పాకిస్తాన్లోకి ప్రవేశించి అరెస్టయిన 32 ఏళ్ల తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్ను సోమవారం వాఘా సరిహద్దు మీదుగా భారత్కు అప్పగించింది పాకిస్తాన్ ప్రభుత్వం.
Trains Cancelled: తెలుగు రాష్ట్రాల మధ్య రైళ్లలో రాకపోకలు సాగించే ప్రయాణికులకు షాకిచ్చింది దక్షిణ మధ్య రైల్వే. తెలుగు రాష్ట్రాల్లో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తిరిగే పలు రైళ్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది రైల్వ�
దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే కేసుల సంఖ్య రోజుకు రెండు లక్షలు దాటుతోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పుణ్యక్షేత్రాల్లో కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. కొన్ని ఆలయాల్లో భక
Lockdown in AP: సోమవారం నుంచి ఆంధ్రలో కర్ఫ్యూ. సమస్యాత్మక ప్రాంతాల్లో పూర్తిస్థాయి లాక్ డౌన్. పదో తరగతి పరీక్షలు రద్దు. స్కూల్స్ బంద్. పట్టణ ప్రాంతాల్లో పరిమిత వేళల్లో మాత్రమే షాపింగ్…. వాట్సాప్తో పాటు ఫేస్ బుక్, ట్విట్టర్లో ప్రస్తుతం సర్కులేట్ అ�
COVIDUpdate: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరోనా సెకెండ్ వేవ్లో రాష్ట్రంలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. కరోనా తీవ్రత అధికం అవుతుండగా.. ఇటీవలికాలంలో రోజువారీ కేసులతో పోలిస్తే ఒక్కరోజులో నమోదవుతున్�
Nimmagadda Ramesh Kumar:రిటైర్మెంట్ రోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాను రాజకీయాల్లోకి రాను అని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామని వెల్లడించిన రమేష్ కుమార్.. ప్రభుత్వ తోడ్పాటుతోనే ఇది సాధ్యమైంది అన్నారు. సీఎస్, డీజీపి పూర్తిగా సహక�
AP Rs.8 lakh robbery in Veeravasaram Police Station : ప్రజల ఇళ్లల్లో దొంగతనాలు జరిగితే పోలీసులకు చెప్పుకుంటారు. మా ఇంట్లో చోరీ జరిగింది సార్..మా సొమ్ము మాకు ఇప్పించండీ సార్ అని వేడుకుంటారు. కానీ ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే చోరీ జరిగితే..అదేంటీ ఏ దొంగ అయినా పోలీస్ స్టేషన్ లో చో�
తెలుగు రాష్ట్రాలకు నీరందించే విషయంలో మరోమారు కుయుక్తులకు సిద్ధం అవుతోంది కర్ణాటక ప్రభుత్వం. దిగువన ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అన్యాయం చేసి, దానిద్వారా తమ రాష్ట్రానికి మేలు కలిగేలా చర్యలు చేపట్టేందుకు సిద్ధం అయ్యింది కర్ణాటక �
Kadaknath Chicken very speacial : బ్రాయిలక్ కోడి కంటే నాటు కోడి మాంసానికి డిమాండ్ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. కానీ ఇప్పుడు కోళ్ల ఫారంల్లో పలు రకాల నాటుకోళ్లు ఉంటున్నాయి. వీటిలో పక్కా నాటుకోడి మాంసానికి డిమాండ్ కాస్త ఎక్కువే ఉంటుంది. కానీ దానికంటే ఎక్కువ డిమాండ�
కరోనా వైరస్ వల్ల యావత్ ప్రపంచం కుదేలైంది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అన్ని దేశాలు ఆర్థికంగా ఎంతో నష్టపోయాయి. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో ఇప్పుడిప్పుడే పరిస్థితులు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో గడి�