Home » Andrapradesh
Andrapradesh : man threats long hair persons calling him self police ‘‘ హలో..ఏందిరా చింపాంజీలాగా ఆ జుట్టు? వెంటనే గుండు చేయించుకో..లేకుండా కేసు బుక్ చేసి లోపలేస్తా జాగ్రత్త..అంటే ఆంధ్రప్రదేశ్ లో ఓ వ్యక్తి జుట్టు పొడవుగా పెంచుకునే మగవాళ్లకు ఓ అపరిచితుడు వార్నింగ్ ఇస్తున్నాడు. ఎవడో ఫోన్
AP Cheap Liquor Rates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం రేట్లల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఏపీలో మద్యం ధరలను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఐఎంఎఫ్ లిక్కర్, ఫారెన్ లిక్కర్, బీర్, వైన్ ధరల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంద�
భారతదేశంలో గత 24 గంటల్లో కరోనా వైరస్ (COVID-19) కేసులు ప్రపంచంలోనే రికార్డ్ స్థాయిలో నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ లెక్కలు ప్రకారం ఆదివారం (ఆగస్టు 30, 2020) విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో కొత్తగా 78 వేల 761 కేసులు నమోదయ్యాయి. ఇద�
ప్రపంచంలోనే భారత్ కరోనా కేసుల్లో రికార్డు క్రియేట్ చేసింది. ఒక రోజులో 75 వేలకు పైగా కరోనా కేసులు దేశంలో నమోదు కావడం ఇదే తొలిసారి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారం, గత 24 గంటల్లో కొత్తగా 75,760 మందికి కరోనా సోకింది. ఇదే సమయంలో 1023 మంది చనిపోయార�
విజయవాడ గొల్లపూడిలో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో కోర్టు సంచలన తీర్పు చెప్పింది. నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ జిల్లా కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. నిందితుడు 2019 నవంబర్ 10న ద్వారకా అనే మైనర్ బాలికను కిడ్నాప్ చేసి హత�
ఏపీలో రోజురోజుకి కరోనా వైరస్ విజృంభిస్తుంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బుధవారం రాత్రి 7 గంటల తర్వాత 24 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించగా.. ఇవాళ(02 ఏప్రిల్ 2020) మరో 21కేసులు నమోదు అయినట్లు బులెటిన్ విడు�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలను వాయిదా వెయ్యాలని నిర్ణయించుకుంది ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికలకు సైరన్ మ్రోగడంతో జగన్ సర్కార్ పదవ తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్లో 10వ తరగతి పరీక్షలు నిర్వహిస
విశ్వ వేదికలపై విజయాలు సాధిస్తున్నారు మన తెలుగు క్రిడాకారులు. ఈ క్రమంలోనే లేటెస్ట్గా అంతర్జాతీయ వేదికలపై గణనీయమైన స్థాయిలో విజయాలు సాధిస్తున్న తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తెలుగు చెస్ క్రీడాకారిణి, మహిళా గ్రాండ్ మాస్టర్ బొడ్డా ప్రత్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం బడ్జెట్లో ఏమీ కేటియించకుండా మొండిచేయి చూపిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. బడ్జెట్ నిరుత్సాహపరిచిందని, నిధుల కేటాయింపుల్లో ఏపీకి కేంద్రం మొండిచేయి చూపిందని విమర్శించారు. ఏపీకి ఒక�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ మొదటి, రెండవ సంవత్సర పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ను ఇంటర్మీడియెట్ బోర్డ్ ప్రకటించింది. 2020 మార్చి 4వ తేదీ నుంచి మార్చి 23 వరకు ఇంటర్ పరీక్షలను నిర్వహించనుంది ఇంటర్ బోర్డు. ఈ మేరకు బోర్డ్ కార్యదర్శి వి.రామకృష్ణ షె