Home » Andrapradesh
సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు నినాదంతో ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ 37వ వసంతంలోకి అడుగుపెడుతోంది. తెలుగుజాతి కీర్తిని.. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని జాతీయ స్థాయిలో చాటిచెప్పిన ఎన్టీఆర్.. టీడీపీని 1982 మార్చి 29న స్థాపించారు. ఎన్నో చారిత్రక ఘట్టాలక�
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలవేళ చంద్రబాబు కొత్త జిల్లాల ప్రకటన అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన ప్రకటన రాజకీయంగా చర్చకు దారితీస్తుంది. ఎపీలో ఎన్నికల తర్వాత కొత్త జిల్లాలు రావచ్చు అంటూ కొన్నిరోజులుగా వార్తలు వస్తుండగా.. చంద్రబ�
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి ఒక ఘట్టం పూర్తయింది. ప్రధాన పార్టీల నుండి, ఇండిపెండెంట్లుగా రెబల్స్గా రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్లు వేశారు. మొత్తం 3వేల 2వందల 79మంది నామినేషన్లను ఈసారి రాష్ట్రంలో వేశారు. �
శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తున్న 23 మంది ఎంపీ అభ్యర్థులు, 51 మంది అసెంబ్లీ అభ్యర్థుల లిస్ట్ను బీజేపీ ప్రకటించింది. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన మాణిక్యాలరావును ఈసారి పార్లమెంటు అభ్యర్ధిగా బీజేపీ బరిలోకి ది�
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ 132 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. అలాగే 22మంది అభ్యర్ధులను పార్లమెంట్కు ఎంపిక చేసింది. పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి కళ్యాణ దుర్గం నుంచి బరిలో నిలవగా.. పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులకు కూడా టికెట�
నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ కావడంతో తెలుగుదేశం పార్టీ మూడవ జాబితా అసెంబ్లీ అభ్యర్ధులను, లోక్సభ అభ్యర్ధులు 25మందిని ఒకేసారి విడుదల చేసింది. తొలి జాబితాలో 126 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించగా, రెండవ జాబితాలో 15మందిని ప్రకటించిన తెలుగుదేశం
నోటిఫికేషన్ గడువు దగ్గరపడుతున్నకొద్ది పార్టీలు అభ్యర్ధుల ప్రకటనను వేగవంతం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి 32అసెంబ్లీ స్థానాలకు జనసేన పార్టీ అభ్యర్ధులను ప్రకటించింది. ఇప్పటికే 32మంది అభ్యర్ధుల తొలిజాబితా విడుదల చేసిన పవన్ కళ్యా�
తెలుగుదేశం పార్టీ ఇప్పటికే 126 మంది అభ్యర్ధుల పేర్లు ప్రకటించి ఎన్నికల సమరంలోకి దూకగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తన అభ్యర్ధులను ప్రకటించింది. మొత్తం 128 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ను విడ
ఎన్నికల షెడ్యూల్ రావడం.. మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్ రానుండడంతో జనసేన పార్టీ పొత్తుల్లో భాగంగా సీట్ల సర్ధుబాటు చేసుకునేందుకు వామపక్షాలతో సమావేశం ఏర్పరుచుకుంది. వామపక్షాలు, జనసేన కూటమి అభ్యర్థుల విజయం కొరకు కార్యకర్తలను సమాయత్తం చే�
ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసకందాయంలో పడింది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అన్ని పార్టీలు మైండ్ గేమ్ అడుతున్నాయి.