Andrapradesh

    గ్రామ వాలంటీర్ పోస్టులు : సెకెండ్ నోటిఫికేషన్

    October 13, 2019 / 02:10 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చిన గ్రామ/వార్డు సచివాలయాల నియామక ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. అయితే మిగిలిపోయిన గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీకి అధికారులు సిద్ధం అయ్యారు. మిగిలిపోయిన ప�

    త్వరలో ఏపీలో కొత్త ఇసుక విధానం: జగన్ ఆదేశాలు.. ప్రభుత్వం కసరత్తు

    August 26, 2019 / 02:55 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ 5వ తేదీ నుంచి కొత్త ఇసుక పాలసీని అమలులోకి తీసుకుని వచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కొత్త విధానం అమల

    ఏపీలో కేబినేట్ హీట్ : ఈసీ నిర్ణయమే ఫైనల్ అంటున్న సీఎస్

    May 7, 2019 / 09:38 AM IST

    మే 10న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయడం కోసం సీఎంఓ నుండి సీఎస్‌కు నోట్ పంపారు. అయితే కేబినెట్ నిర్వహణపై మంగళవారం(మే 7వ తేదీ) మధ్యాహ్నం సీఎం కార్యదర్శి సాయి ప్రసాద్, జీఏడీ పొలిటికల్ కార్యదర్శి శ్రీకాంత్‌తో సీఎస్ సమావేశం అయ

    ఏపీలో రీపోలింగ్ ప్రారంభం: 5కేంద్రాల్లో 5064ఓట్లు

    May 6, 2019 / 02:02 AM IST

    ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సమస్యాత్మక ప్రదేశాలలో రీపోలింగ్ నిర్వహిస్తున్న ఎన్నికల సంఘం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇవాళ(06 మే 2019) గుంటూరు, ప్రకాశం, నెల్లూరు మూడు జిల్లాల పరిధిలోని ఐదు పోలింగ్ కేంద్రాలలో రీ-పోలింగ్ జరగుతుంది. ఉదయం 7గంటలకు ప్ర�

    ఏపీలో పిడుగులు: ఏడుగురు మృతి

    April 21, 2019 / 02:58 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు, వడగళ్ల వానలు అన్నదాతలను ఇబ్బంది పెడుతున్నాయి. అకాల వర్షాలతో రైతాంగం అతలాకుతలం అవుతుండగా.. కోత దశలో ఉన్న పంటలు నాశనం అవుతున్నాయి. మరోవైపు పంటలతో పాటు ప్రాణ నష్టం కూడా వాటిల్లుతుంది. అకాల వర్షాలు, పిడుగులు కార�

    అనీల్ ప్రచారంలో అలీ: మంత్రి నారాయణపై విమర్శలు

    April 7, 2019 / 07:25 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సినిమా తారల రాజకీయ ప్రచారం సందడి నెలకొంది. ఇటీవల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గూటికి చేరిన స్టార్ కమెడియన్ అలీ కూడా తాజాగా నెల్లూరులో ప్రచారం నిర్వహించారు. నెల్లూరు సిటీ అభ్యర్ధిగా వైసీపీ తరుపున నిలబడ్డ అనీల్ కుమార్ యాదవ్�

    2రోజులు ఎన్నికల సెలవులు: స్కూళ్లకు అదనంగా ఒక రోజు

    April 5, 2019 / 05:02 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల ముఖ్య తేదీలను సెలవులుగా ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికలు తొలివిడత ఆంధ్రలో ఎన్నికలు జరుగుతుండగా.. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 11న ఎన్నికలు, మే 23న లెక్కింపు జరగనుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఆ �

    మీకేంటో తెలుసుకోండి: 96 హామీలతో జనసేన మేనిఫెస్టో

    April 3, 2019 / 06:01 AM IST

    పోలింగ్ తేదీ వచ్చేస్తుంది. ఈ క్రమంలో నేతలు ఎన్నికలకు సం బంధించి మేనిఫెస్టోను విడుదల చేస్తున్నారు. తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ ఏపి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోను విడుదల చేశారు. మొత్తం 96హామీలు, 7 సిద్ధాంతాలతో జనసేన పవన�

    ఏప్రిల్ 12న ఇంటర్ ఫలితాలు విడుదల!

    April 3, 2019 / 12:59 AM IST

    ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాల విడుదలకు విద్యాశాఖ సర్వం సిద్దం చేస్తుంది. ఇప్పటికే కరెక్షన్ ప్రక్రియ దాదాపు జిల్లాల్లో పూర్తి కావడంతో సమాధాన పత్రాలను కరెక్షన్ చేసే టీచర్లను కూడా ఎన్నికల విధులకు అటాచ్ చేసినట్లు తెలు�

    ఇకపై వైద్యానికి రూ.5లక్షలు: తెల్ల రేషన్ కార్డు ఉందా?

    April 2, 2019 / 02:50 AM IST

    తెల్ల రేషన్ కార్డు ఉందా? అయితే ఇకపై  రూ.5 లక్షల విలువైన వైద్య సేవలను ఏపీ ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. ఇక ఏ ఆసుపత్రిలో అయినా ఏడాదికి రూ.5 లక్షల వరకు వైద్యం చేయించుకుంటే డబ్బు కట్టక్కర్లేదు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కొద్దికాలం కిందటే నిర్ణయం తీసు

10TV Telugu News