Home » Andrapradesh
Pawan Kalyan Press Meet:తిరుపతి పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 30, 144సెక్షన్లను ఇష్టారాజ్యంగా అమలు చేస్తు
bjp tour : ఆలయాలపై దాడుల ఇష్యూలో ఏపీ బీజేపీ ఉద్యమానికి సిద్ధమవుతోంది. రాష్ట్రంలో హిందూ ధర్మం ప్రమాదంలో ఉందంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోన్న బీజేపీ.. అదే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప�
Light showers in Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు, ఈశాన్య గాలులు తక్కువ ఎత్తులో వీస్తుండగా.. రాష్ట్రంలో దక్షిణకోస్తా, రాయలసీమలో మంగళ, బుధవారాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తరాంధ్�
Jagan Key Comments:రాష్ట్రంలో దేవాలయాల విషయంలో జరుగుతున్న రాజకీయంపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ప్రజల్లో ఇంత మంచి చేస్తా ఉంటే.. ఇలాంటి పరిపాలనను ఎదుర్కోవడం కష్టమని కుయుక్తులు, కుట్రలు పన్నుతున్నారని జగన్ చెప్పుకొచ్చారు. పూర్వకాలంలో పోలీసులు వస్తు�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టగా.. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 50,794 కరోనా పరీక్షలు నిర్వహించగా, 326 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8లక్షల 81వేల 599కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ హెల్త
పంచాయతీ ఎన్నికలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేయగా.. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ
రోజుకు పది వేల కేసులు నమోదై దేశవ్యాప్తంగా రాష్ట్రం గురించి ఆందోళన కలిగేలా వచ్చిన కరోనా కేసులు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బులెటిన్ ప్రకారం ఏపీలో కొత్తగా 545 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీ
AP Anantapur cow nine years continuously milk : ఓ ఆవు ఏకంగా తొమ్మిది సంవత్సరాల నుంచి నిరాటంకంగా పాలు ఇస్తూనే ఉంది. ఒక్కరోజు కూడా పాలు ఇవ్వకుండా మానలేదు. అలారోజుకు ఏకంగా 10లీటర్ల పాలు ఇస్తోంది. ఆ పాల ఆదాయంతో ఆ రైతుకుటుంబం హాయిగా బతికేస్తోంది. ఆ కుటుంబం పాలిట ఆ ఆవు ‘కామధేనువు
రోజుకు పది వేల కేసులు నమోదయిన పరిస్థితి నుంచి వెయ్యి కేసులు మాత్రమే నమోదయ్యే పరిస్థితిలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాం. దేశవ్యాప్తంగా రాష్ట్రం గురించి ఆందోళన కలిగేలా వచ్చిన కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యా
రెండు నెలలుపాటు సాగిన ఐపీఎల్ సమయంలో బెట్టింగ్ బూతం ఎంతో మంది జీవితాలను నాశనం చేసింది. ఈ క్రికెట్ బెట్టింగ్ కారణంగా ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. వీడియో తీసుకుని ఇద్దరు వ్యక్తులు పురుగులు మందు త