-
Home » ANGER
ANGER
లక్ష్యాలను సాధించాలనుకుంటున్నారా? అయితే కోపం తెచ్చుకోండి
తన కోపమే తన శత్రువు అంటారు.. కోపం అనారోగ్య హేతువు అని కూడా అంటారు. అయితే కోపం వల్ల లాభాలు కూడా ఉన్నాయట. తాజా పరిశోధనలు ఏమి చెబుతున్నాయో చదవండి.
Mayawati: యోగి బుల్డోజర్లతో ప్రజల ప్రాణాలు పోతున్నాయి.. కాన్పూర్ దేహాత్ ఘటనపై మాయావతి ఆగ్రహం
ఈ దారుణ ఘటన అనంతరం గ్రామస్థులకు, పోలీసులకు మధ్య ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్థులు పోలీసులపైకి ఇటుకలు విసిరారు. పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (మైతా) జ్ఞానేశ్వర్ ప్రసాద్, లేఖపాల్ సింగ్, ఇతరులు హత్యకు పాల్పడ్డారని
KC Venugopal Fired Revanth Reddy : భారత్ జోడో యాత్ర ఏర్పాట్ల విషయంలో ఫెయిల్.. రేవంత్ రెడ్డిపై ఏఐసీసీ ఇంచార్జ్ కేసీ వేణుగోపాల్ ఆగ్రహం
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ కేసీ వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ జోడో యాత్ర ఏర్పాట్ల విషయంలో ఫెయిల్ అయ్యారంటూ కామెంట్స్ చేశారు. కనీసం ఒక్క హోర్డింగ్ కానీ ఎలాంటి ప్రచారం చేపట్టలేదని ఆగ్రహం �
Kashmir Apple Fruits : కశ్మీర్లో రైతులు ఆపిల్ పండ్లను రోడ్లపై ఎందుకు పారబోస్తున్నారు? ఇరాన్పై ఆగ్రహం ఎందుకు?
కశ్మీర్లో ఆపిల్ దిగుబడులు ఈసారీ కొత్త రికార్డులు సృష్టించాయి. కానీ, మార్కెట్లో ఆపిల్ ధర వేగంగా పడిపోవడం కనిపిస్తోంది. శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిపై ట్రక్కులు వరుసగా నిలిచిపోవడంతో ఆపిల్ పెట్టెలు మండీలకు చేరడం ఆలస్యం అవుతోంది. హైవేపై ఎక్కు
Anger : కోపంతో ఊగిపోతున్నారా! అయితే జాగ్రత్త పడాల్సిందే
కోపం రాకుండా చూసుకోవటంతోపాటు మానిసికంగా ధృఢంగా మారేందుకు ప్రయత్నించాలి. ఇందుకోసం ప్రతిరోజు ధ్యానం చేయటం అలవాటుగా చేసుకోవాలి. దీని వల్ల కోపాన్ని తగ్గించుకోవచ్చు.
Telangana High Court : కరోనా నియంత్రణపై చర్యలేవి..బార్లు, పబ్బుల్లో రద్దీని నియంత్రించారా ? హైకోర్టు ప్రశ్నలు
తెలంగాణలో ప్రభుత్వం తీసుకుంటున్న కరోనా నియంత్రణ చర్యలపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. జనసంచారం తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
జగన్.. నన్ను హత్య చేశాడని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వు బాబూ
తనను చంపేశారని..సీఎం జగన్పై చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు పీఎస్లో ఫిర్యాదు చేసినా చేస్తాడని..చనిపోయినా..ఆత్మ వచ్చి కంప్లయింట్ ఇస్తుందని..మేనేజ్ చేయడంలో బాబు దిట్ట అంటూ ఫైర్ అయ్యారు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్. ఎందుకంటే..కొన్�
అమిత్ షా V/S ప్రశాంత్ కిషోర్….ఢిల్లీ ఎన్నికల్లో ఈవీఎం బటన్ నొక్కండిలా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎం బటన్ ను కోపంతో నొక్కాలని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల వ్యూహకర్త,జేడీయూ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గడ్డకట్టే చలిని సైతం లెక్కచేయక�
గుడ్ బోయ్ : అమ్మపై ఈ పిల్లాడికి ఎంత ప్రేమ చూడండీ..
తల్లిని కారుతో గుద్దిన వ్యక్తి మీద యుద్దానికి దిగాడు ఓ బుడ్డోడు. కోపం వచ్చి కారును టపా టపా కాలితో తన్నాడు. కారునడిపే వ్యక్తిపై గొడవకు దిగాడు. ఓ పక్క అమ్మకు ఏమైపోయిందో అనే బాధ..కంగారు మరోపక్క కారు నడిపిన వ్యక్తిపై కోపం అమ్మ పడిపోయిందని బాధతో ఏ�
అందరిలాంటివాడినే : మిస్టర్ కూల్ గా రాణించడం వెనుక రహస్యం చెప్పిన మహీ
కెప్టెన్ కూల్ గా రాణించడం వెనుక ఉన్న అసలు రహస్యాన్నిబయటపెట్టాడు మహేంద్ర సింగ్ ధోని. తాను కూడా మనిషినే.. అందరిలాంటివాడినేనని, తనకు కూడా భావోద్వేగాలు ఉంటాయని, సామాన్యుడిలానే ఆలోచిస్తానన్నారు మహీ. అయితే నెగిటీవ్ ఆలోచనలను నియంత్రించే విష