-
Home » Anna Lezhneva
Anna Lezhneva
విశాఖ తీరంలో ఐఎఫ్ఆర్ వేడుకలు.. సతీమణి అన్నా లెజినోవాతో కలిసి పాల్గొన్న పవన్ కల్యాణ్ .. ఫొటోలు వైరల్
Pawan Kalyan : విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్) వేడుకలు బుధవారం ఉదయం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొన్నారు. నేవీ సిబ్బంది నుంచి రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఐఎన్ఎస్ స�
వరంగల్ భద్రకాళి ఆలయాన్ని సందర్శించిన పవన్ భార్య.. తన కుటుంబ సభ్యులతో కలిసి..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తాజాగా వరంగల్ లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.
చంద్రబాబు భార్య, పవన్ భార్య ఒకే ఫ్రేమ్ లో.. నమస్కరించిన లోకేష్.. ఫొటోలు వైరల్..
గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్ లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఏర్పాటు చేసిన తేనీటి విందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. దీంతో చంద్రబాబు భార్య భువనేశ్వరి, పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా ఒ�
భార్యతో పవన్ కళ్యాణ్.. సింగ్ లుక్ లో ఫోటోలు వైరల్..
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తో కలసి నాందేడ్ గురుద్వారాను సమర్శించారు. అక్కడ శ్రీ గురు గోవింద్ సింగ్ సాయిబా సమాధి మందిరంలో ప్రత్యేక ప్రార్ధనలు చేసారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సంప్రదాయ సిక్కు తలపాగాన�
భార్యతో పవన్ కళ్యాణ్.. ఫొటోలు వైరల్..
పవన్ కళ్యాణ్ నిన్న జరిగిన హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన భార్య అన్నా లెజనోవా తో కలిసి వచ్చి సందడి చేయగా వీరి ఫొటోలు వైరల్ గా మారాయి.
భార్యతో పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్.. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్..
నేడు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగుతుండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజనోవాతో హాజరయ్యారు.
పవన్ కళ్యాణ్ భార్యకు సపోర్ట్ చేస్తూ.. వారి దుమ్ము దులిపిన విజయశాంతి
అన్నా లెజినోవాగారిపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి.
తిరుమలలో పవన్ భార్య.. మొక్కులు అర్పించి అన్నదానం చేసిన అన్నా కొణిదెల.. ఫొటోలు వైరల్
తనయుడు మార్క్ శంకర్ కోలుకోవడంతో పవన్ భార్య అన్నా కొణిదెల తిరుమల వెళ్లి మొక్కులు సమర్పించి అన్నదానానికి 17 లక్షల విరాళం అందించి భక్తులకు అన్నదానం చేసారు.
తనయుడు కోలుకోవడంతో.. తిరుమలలో అన్నదానానికి పవన్ కళ్యాణ్ భార్య విరాళం.. ఎంతిచ్చారంటే..
అన్నా కొణిదెల నేడు వేకువజామున వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోని ప్రవేశించి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.
తిరుమల సుప్రభాత సేవలో అన్నా లెజినోవా
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా కొణిదల దర్శించుకున్నారు.