-
Home » Annadata Sukhibhava Scheme
Annadata Sukhibhava Scheme
ఏపీ రైతులకు బిగ్ అలర్ట్.. ‘అన్నదాత సుఖీభవ’ డబ్బులు పడకపోతే ఏం చేయాలి? ఫుల్ డిటెయిల్స్..!
Annadata Sukhibhava Scheme : ఏపీ రైతులకు బిగ్ బ్రేకింగ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ డబ్బులు పడకపోతే ఏం చేయాలో చాలామందికి తెలియకపోవచ్చు. వెంటనే ఇలా చేయండి..
‘అన్నదాత సుఖీభవ’పై కీలక అప్డేట్.. డబ్బులు పడని రైతులకు గుడ్న్యూస్..
వ్యవసాయశాఖ గ్రీవెన్స్ లో ఈనెల 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 10,915 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు.
‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
అన్నదాత సుఖీభవ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు రూ.5వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేశారు.
ఏపీలో అన్నదాతలకు బిగ్అలర్ట్.. ఇవాళే మీ బ్యాంక్ ఖాతాల్లో రూ.7వేలు పడేది.. ఈ ప్రాంతాల్లోని రైతులకు మాత్రం డబ్బులు పడవ్.. ఎందుకంటే?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ‘అన్నదాత సుఖీభవ’ పథకం నిధులు విడుదల చేయనున్నారు.
ఏపీ రైతులకు బిగ్ అలర్ట్.. ‘అన్నదాత సుఖీభవ’ డబ్బులొచ్చేది రేపే.. ఆ రైతులకు మాత్రమే రూ.7వేలు.. సందేహాలుంటే ఈ టోల్ఫ్రీం నెంబర్కు..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తారు.
ఆగస్టు 2న రైతుల ఖాతాల్లో ‘అన్నదాత సుఖీభవ’ డబ్బులు.. ఆ రైతులకు మాత్రమే..! తుది జాబితాలో పేరులేని వాళ్లు వెంటనే ఇలా చెయ్యాలి..
పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల కింద ఆగస్టు 2వ తేదీన అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో తొలి విడత రూ.7వేలు జమ చేయనున్నారు.
అన్నదాతలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ‘అన్నదాత సుఖీభవ’ డబ్బులు పడేది అప్పుడే.. కీలక ఆదేశాలివే..!
Annadata Sukhibhava : ఏపీ రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనుంది. తేదీ వివరాలను కూడా రివీల్ చేసింది.
మహిళలకు గుడ్ న్యూస్ : పసుపు – కుంకుమకు లైన్ క్లియర్
ఏపీలో పసుపు - కుంకుమ పథకం..ఇతరత్రా పథకాలకు సంబంధించిన నిధులు విడుదల కావా ? అనే టెన్షన్ తొలగిపోయింది.
’అన్నదాత సుఖీభవ’ : రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. జీవో జారీ
అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధం అయింది.