Home » Another
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం అందింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం కేటీఆర్ను తమ దేశంలో పర్యటించాల్సిందిగా ఆహ్వానించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక మంత్రిత్వ శాఖ తమ దేశంలో జరిగే యానువల్ ఇన్వెస్ట�
ప్రపంచ వ్యాప్తంగా ప్రఖాతి చెందిన ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో మరో 26 భారతీయ పదాలకు చోటు దక్కింది. దీంట్లో ఆధార్, చావల్ (బియ్యం), డబ్బా, హర్తాల్ (ధర్నా), షాదీ (పెండ్లి) వంటి పదాలను ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో ఉన్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్(ఓ
TDPకి దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. పార్టీ నుంచి పలువురు చేజారిపోతున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో పరిటాల అనుచరుడు పోతుల సురేష్, ఆయన సతీమణి ఎమ్మెల్సీ సునీత పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా ర�
రాజధాని ప్రాంతంలో రైతుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వెలగపూడి ప్రాంతానికి చెందిన రైతు అప్పారావు గుండెపోటుతో చనిపోయారు. అమరావతి ఉద్యమంలో కొడుకు, కోడలిపై పోలీసులు కేసులు పెట్టారని, ఆ మనస్థాపంతోనే అప్పారావు మృతి చెందాడని బంధువులు వెల్�
ప్రైవేట్ రైలు అయిన తేజస్ రైలు త్వరలో మరో మార్గంలో అందుబాటులోకి తీసుకురావాలని రైల్వేశాఖ నిర్ణయించింది.
ఆర్టీసీ కార్మికులకు మరో షాక్ తగిలింది. వేతనాల చెల్లింపు విషయంలో హైకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించలేమని ప్రభుత్వం మరోసారి హైకోర్టుకు స్పష్టం చేసింది. పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్టు – 7 ప్రకారం ఒక్క రోజు విధులకు హాజర�
మరో ఆర్టీసీ కార్మికుడు చనిపోయాడు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట్ పట్టణంలో నివాసముంటోన్న యాకూబ్పాషా…. ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ నిర్ణయంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. 2019, నవంబర్ 19వ తేదీ మంగళవారం టీ
తెలంగాణలో మరో ఆర్టీసీ కార్మికుడి గుండె ఆగింది. సమ్మెపై ప్రభుత్వం వైఖరితో కొంతమంది బలవన్మరణాలకు గురవుతున్నారు. మరికొంతమంది తీవ్ర మనస్థాపానికి గురవుతూ..గుండెపోటుతో చనిపోతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డిపోకి చెందిన కండక్టర్
ఆర్టీసీ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో మరో అఫిడవిట్ దాఖలు చేయనుంది. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిపై పూర్తిస్థాయి నివేదికను కోర్టుకు సమర్పించనుంది.
ఆంధ్రప్రదేశ్లో మద్యం నియంత్రణకు సీఎం జగన్ మరో అడుగు ముందుకు వేశారు. మద్యం నియంత్రణలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ రాష్ట్రంలో బార్ల సంఖ్యను తగ్గించాలని అధికారులను ఆదేశించారాయన. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాలపై గురువారం (నవంబర్ 7, 2019) �