Home » anurag thakur
గీతాంజలి అయ్యర్.. కోల్ కతాలోని లోరెటో కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమె 1971లో దూరదర్శన్ లో చేరారు. 30 ఏళ్లపాటు ప్రజలకు వార్తలను అందించారు.
మంత్రి అనురాగ్ ఠాకూర్ ముందు రెజ్లర్లు 5 డిమాండ్లను ఉంచారు. 1-బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయడం.. 2-భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష పదవిని మహిళకు అప్పగించడం, 3-సమాఖ్యలో బ్రిజ్ భూషణ్, ఆయన కుటుంబ సభ్యులకు చోటు కల్పించకూడదు, 4-రెజ్లింగ్ సమాఖ్యలో అవినీతి ఆర�
సమావేశం ముగిశాక రెజ్లర్ బజరంగ్ పునియా మీడియాతో మాట్లాడారు.
సినిమా పరిశ్రమలోని సమస్యలను పరిష్కారించేలా మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం. సినిమాటోగ్రఫీ చట్టం తీసుకు వచ్చేందుకు నెక్స్ట్ పార్లమెంట్ సమావేశాల్లో..
సాధారణంగా ప్రేక్షకులకు అందించే ఎంటర్టైన్మెంట్ లో కచ్చితంగా సెన్సార్ ఉంటుంది. అడల్ట్ కంటెంట్, మితిమీరిన హింస, బూతులు.. ఇలా వీటితో సినిమాలు తీసినా సెన్సార్ చేసి వాటని కట్ చేసి సినిమాలు రిలీజ్ చేస్తారు. కానీ ఓటీటీకి సెన్సార్ లేకపోవడంతో ఓటీటీల్
ఇండస్ట్రీలో పెద్ద దిక్కు పదవి నాకు వద్దు, అవసరం ఉన్నప్పుడు ఒక సినీ కార్మికుడిగా నా వంతు సహాయం నేను చేస్తూనే ఉంటా అంటూ చిరంజీవి చెప్పుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే..
మొన్నటి వరకు రోడ్ల పైకి వచ్చి పఠాన్ సినిమా పై నిరసనలు చేసిన బీజేపీ నాయకులు.. మోడీ వార్నింగ్ తో నేడు బాయ్కాట్ మంచి పద్ధతి కాదంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
కేంద్ర ప్రసార, సమాచార మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయాన్ని వెల్లడించారు. బ్రాడ్కాస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్వర్క్ డెవలప్మెంట్ (బీఐఎన్డీ)’ స్కీమ్ కింద 2025-26 లోపు రూ.2,539 కోట్లను ప్రసార భారతికి కేటాయించనున్నట్లు ఆయన తెలిప
నడ్డా స్వస్థలం అయిన బిలాస్పూర్లోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలను అతి స్వల్ప మెజారిటీతో బీజేపీ గెలుచుకుంది. దీంతో ఆయనకు కాస్త ఊరట లభించింది. ఇక హమిర్పూర్లోని ఐదు స్థానాల్లో బీజేపీ ఓడటంపై పార్టీ కార్యకర్తలు అనురాగ్ ఠాకూర్పై తీవ్ర స్థా�
పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్, ఇండియా మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలకు కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.