Home » anurag thakur
జైలులో ఉంటున్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ కు అందుతున్న రాజభోగాలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శలు గుప్పించారు. మొదట సత్యేందర్ జైన్ జైలులో మసాజ్ చేయించుకుంటున్న వీడియో బయటపడింది. తాజాగా, ఆయనకు ఇష్టం వచ్చిన ఆహారాన్ని అందించిన వీడియ�
ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు నడిరోడ్డుపై ఉండిపోయింది. డ్రైవర్ ఎంతగా ప్రయత్నించినా ఆ బస్సు స్టార్ట్ కావడం లేదు. దీంతో పలువురితో కలిసి అనురాగ్ ఠాకూర్ ఆ బస్సును వెనక్కు నెట్టారు. ట్రాఫిక్ లో చిక్కుకుపోయిన వాహనాలు ముందుకు కదిలాయి. అనురాగ్ ఠా�
రైల్వే ఉద్యోగులకు కేంద్రం బోనస్ ప్రకటించింది. నాన్-గెజిటెడ్ సిబ్బందికి 78 రోజుల వేతనాన్ని బోనస్గా అందివ్వనుంది కేంద్రం. ఈ నిర్ణయానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర స్థాయిలో స్పందించింది. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీ ప్రత్యామ్నాయంగా ఆప్ ఎదుగుతోందని, అందుకే తమపైకి కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ప్రయోగించి అడ్డుకోవాలని చూస్తున్నాని మనీశ్ సిస�
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనల కోసం కేంద్ర ప్రభుత్వం 2017 నుంచి ఈ నెల 12 వరకు (ఐదు ఏళ్ళలో) 3,339.49 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ప్రింట్ మీడియాలో ప్రకటనల కోసం 1,756.48 కోట్ల రూపాయలు, ఎలక్ట్ర
అగ్నిపథ్పై కొందరు రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు. పిల్లలను నిరసన ప్రదర్శనలకు పంపుతున్నారని అన్నారు. ఆ పిల్లలకు పథకం గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. క్రమశిక్షణ ఉన్న వారు ఆర్మీ ఉద్యోగాల
ప్రఖ్యాత కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో భారత దేశానికి ‘గౌరవ సభ్య దేశం’ హోదా దక్కడంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేస్తూ తన సందేశాన్ని ఓ లేఖ ద్వారా..............
రణ్వీర్ అతిధిగా వచ్చిన కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ని ఓ స్టెప్ వేయమని అడిగాడు. బాలీవుడ్ లోని ఓ పాపులర్ సాంగ్ మల్హరి అనే సాంగ్కి బాలీవుడ్ నటుడు డ్యాన్స్ చేయడం మొదలు పెట్టాడు.
ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యాలపై కేంద్ర హోంశాఖ పెద్ద,కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశముందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ గురువారం తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలను
రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్గా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాది బోనస్గా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.