Home » anurag thakur
Union Cabinet : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సిసిఇఎ) సమావేశంలో కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
కేంద్ర ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ 2021 సంవత్సరానికి గాను సినీ అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని వహీదా రెహ్మాన్ కి ప్రకటించినట్లు అధికారికంగా తెలిపారు.
వారు ప్రేమను పంచే దుకాణాన్ని తెరిచారో లేదో నాకు తెలియదు. కానీ,
ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశానికి పూనుకోవడంతో 'ఒక దేశం-ఒకే ఎన్నికలు' అంశం తెరపైకి వచ్చింది. అయితే ఈ ప్రత్యేక సమావేశాల వెనుక ప్రభుత్వ ఎజెండా ఏమిటనే విషయంపై అనురాగ్ ఠాకూర్ స్పందించలేదు
సినిమాటోగ్రఫీ సవరణ బిల్ 2023ని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రవేశపెట్టడంతో పలువురు ఎంపీలు ఓటీటీకి సెన్సార్ గురించి కూడా అడిగారు.
తాజాగా ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ సినిమాటోగ్రఫీ సవరణ బిల్ 2023 ప్రవేశపెట్టారు. సినిమాటోగ్రఫీ 1952 బిల్ కు కొన్ని సవరణలు చేస్తూ అనురాగ్ ఠాకూర్ లోక్ సభలో ఈ బిల్ ప్రవేశపెట్టగా అక్కడ పాస్ అయి అనంతరం రాజ్యసభలో ప్రవేశప
తాజాగా రాజ్యసభలో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ సినిమాటోగ్రఫీ సవరణ బిల్ 2023 ప్రవేశపెట్టారు. ఈ బిల్ ని రాజ్యసభ పాస్ చేసింది.
మణిపూర్ కు విపక్షాలు వెళ్లి, అక్కడి పరిస్థితులపై నిజాలు తెలుసుకోవాల్సి ఉందని పలువురు నేతలు చేసిన వ్యాఖ్యలను అనురాగ్ ఠాకూర్ గుర్తు చేశారు.
విపక్షాల సమావేశాన్ని ఆయన డ్రామాగా అభివర్ణించారు. మూడోసారి నరేంద్రమోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయునన్న విషయం విపక్షాలకు కూడా తెలుసని అయితే తమ అసమర్థతను ప్రజల ముందు చూపించుకోలేక చేస్తున్న హడావిడే ఇదని ఆయన ఎద్దేవా చేశారు
ప్రభాస్ ఆదిపురుష్ సినిమా పై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ కామెంట్స్ చేశారు. ప్రజల విశ్వాసాలను దెబ్బ తియ్యడాని..