Home » Ap And Telangana
ఏపీ, తెలంగాణలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. విప్లవ రచయితల సంఘం, పౌర హక్కుల సంఘం నేతల ఇళ్లల్లో అధికారులు ఏక కాలంలో సోదాలు చేశారు.
కరోనా వైరస్ పై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భిన్నంగా స్పందిస్తున్నారు. కరోనా వైరస్ పై లాక్ డౌన్ నుంచి మొదలుకుని సడలింపు వరకు..తీసుకుంటున్న చర్యలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో 2020, మార్చి 04వ తేదీ బుధవారం నుంచే ఇంటర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. రెండు రాష్ట్రాల్లో 20 లక్షల మందికిపైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందుకోసం 1750 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మాస్ కాపీయింగ్కు
తెలుగు రాష్ట్రాల్లోని విభజన సమస్యలకు త్వరలోనే చెక్ పడనుంది. పలు అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. దాదాపు ఏడాది తర్వాత ఢిల్లీలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల మధ్య చర్చలు జరిగాయి. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల�
కొత్త వివాదం తెరపైకి వచ్చింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య మరో వివాదం నడుస్తోంది. ఐటీ గ్రిడ్స్ కంపెనీ ద్వారా ఏపీ ప్రజల డేటా చౌర్యం జరుగుతుందన్న ఆరోపణలతో ఇరు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మార్చి 04వ తేదీ సోమవారం ఏపీ, తెలం�