Home » AP Assembly Budget session
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. 9 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు జరపాలని బీఏసీలో నిర్ణయించారు.
బుధవారం పది మందిని ఒక్కరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. వెంటనే సభలో నుంచి వెళ్లిపోవాలని సూచించారు...
పేపర్లను చించేసి స్పీకర్ పై పడేయం ఒక్కసారిగా అసెంబ్లీలో కలకలం రేపింది. టీడీపీ సభ్యులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అధికారపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంత నచ్చచ
. పశ్చిమగోదావరి జిల్లాలో జరుగుతున్న మరణాలపై అసెంబ్లీ రగడ కొనసాగుతోంది. మిస్టరీ మరణాలపై చర్చ జరగాల్సిందేనంటూ.. సోమవారం అసెంబ్లీలో టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. నినాదాలు చేయడంతో...
రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేంద్రాన్ని అడగలేని పరిస్థితిలోకి జగన్ వెళ్తారని, బీజేపీ బలపడే కొద్దీ తనపై ఉన్న కేసులతో కేంద్రాన్ని నిలదీయలేని పరిస్థితిలో ఆయన ఉంటారని చెప్పారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా రెండో రోజు సీఎం జగన్.. కొద్ది రోజుల క్రితం మరణించిన గౌతం రెడ్డికి సంతాపం వ్యక్తం చేశారు. సంతాప తీర్మానం సందర్భంగా మాట్లాడుతూ