-
Home » AP Assembly Election 2024
AP Assembly Election 2024
తెలుగు రాష్ట్రాల్లో జోరుగా బెట్టింగ్లు .. ఆ స్థానాలపై కోట్లలో పందేలు
ఏపీలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే విషయంపై కోట్ల రూపాయల బెట్టింగ్ లు జరుగుతున్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ గెలుపుపై, కడప ఎంపీ అభ్యర్థి ..
మళ్లీ అధికారంలోకి రాబోతున్నాం.. ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్ అవబోతోంది : సీఎం జగన్
మళ్లీ మనమే అధికారంలోకి రాబోతున్నాం. దేశం మొత్తం ఏపీ ఫలితాలను చూసి షాక్ అవబోతోంది. ప్రశాంత్ కిశోర్ ఊహించనంత స్థాయిలో సీట్లు రాబోతున్నాయని జగన్ అన్నారు.
పోలింగ్ రోజు కూటమిలో నాల్గో పార్టనర్ చేరాడు.. అయినా వైసీపీదే విజయం : అంబటి రాంబాబు
ఏపీలో పోలింగ్ రోజు కూటమిలో నాల్గో పార్టనర్ చేరాడు.. అయినా వైసీపీ మళ్లీ అధికారంలోకి రాబోతోంది.. మరోసారి ఏపీకి జగన్ సీఎం కాబోతున్నారని అంబటి రాంబాబు అన్నారు.
ఏపీలో 81.76శాతం పోలింగ్ నమోదు.. జిల్లాల వారిగా పోలింగ్ శాతం వివరాలు వెల్లడించిన ఈసీ
ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం భారీగా నమోదైంది. గత ఎన్నికల కంటే అత్యధిక మంది ఓటర్లు ప్రస్తుత ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఏపీలో రాత్రి 2 గంటల వరకు పోలింగ్.. 81 శాతం పోలింగ్ నమోదు ఉండొచ్చు : సీఈఓ
ఏపీలో భారీగా ఓటింగ్ నమోదైంది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2గంటల వరకూ పోలింగ్ జరిగిందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా అన్నారు.
చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లిలో టెన్షన్ టెన్షన్.. నివురుగప్పిన నిప్పులా గ్రామంలో పరిస్థితి
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నివురుగప్పిన నిప్పులా గ్రామంలో పరిస్థితి ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతుంది.
తాడిపత్రిలో ఫ్యాక్షన్ సినిమాను తలపించిన సీన్లు .. పోలింగ్ బూత్ వద్ద ఎదురుపడ్డ పెద్దారెడ్డి, ప్రభాకర్ రెడ్డి
ఏపీలో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతల నడుమ పోలింగ్ జరుగుతుంది. ముఖ్యంగా తాడిపత్రి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య సీన్లు ఫ్యాక్షన్ సినిమాను తలపించాయి.
పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత.. ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలుపై రాళ్లదాడి
లావు శ్రీకృష్ణ దేవరాయలు మీడియాతో మాట్లాడుతూ.. నరసరావుపేట నియోజకవర్గంలో వైసీపీ అరాచకాలు సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అభ్యర్థులను కేంద్రాల వద్దకు రానివ్వకుండా వైసీపీ శ్రేణులు
అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఉద్రిక్తత.. ఈవీఎంలు ధ్వంసం
అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఉధ్రిక్తత నెలకొంది. పుల్లంపేట మండలం దళావాయిపల్లిలో ఈవీఎంలను ద్వంసం చేశారు.
ఓటుహక్కు వినియోగించుకున్న సజ్జల.. ఎన్నికల ఏర్పాట్లపై ఏమన్నారంటే?
మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రెచ్చగొట్టే కార్యక్రమాలకు ఇతర పార్టీల నేతలు పాల్పడినా సమయమనం పాటించాలని సూచించడం జరిగింది.