Home » AP Assembly Polls 2024
అసమ్మతి రాజకీయాలకు భిన్నంగా.. న్యూఇయర్ సెలబ్రేషన్స్లో తమ సత్తా ఏంటో చూపాలని నిర్ణయించుకుని అనుచరులతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించారు.
విజయవాడ వెస్ట్ నుంచి తన కూతురు శ్వేత పోటీ చేస్తుందన్న ప్రచారం జరుగుతోందని, అది అవాస్తవం అన్నారు. తాను కానీ, తన కుటుంబసభ్యులు కానీ ఎవరూ పోటీ చేయరని కేశినేని నాని స్పష్టం చేశారు.
జిల్లాలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సిదిరి అప్పలరాజు, పాలకొండ ఎమ్మెల్యే కళావతి తప్ప మిగిలిన నాయకులు అందరూ డేంజర్ జోన్ లో ఉన్నట్లు వస్తున్న సమాచారంతో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.
వైసీపీలో రెడ్లు ఎవ్వరూ బాగుపడలేదు. నలుగురు రెడ్లు పెద్దిరెడ్డి, సజ్జల, సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డిలు మాత్రమే బాగుపడ్డారు.
ఐదుగురిని ఇప్పటికే సీఎం జగన్ కలిసి.. ఎందుకు టికెట్ ఇవ్వలేకపోతున్నా? ఎందుకు అక్కడ కొత్త వారికి అవకాశం కల్పించాల్సి వచ్చింది? అనేదానిపై సీఎం జగన్ వారికి వివరించినట్లు సమాచారం.
పోలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్థానంలో ఆయన భార్య రాజ్యలక్ష్మికి టికెట్ ఇస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రుల స్థానాలు మాత్రం మారలేదు.
మొత్తం 19 స్థానాలకు గాను 11మంది సిట్టింగ్ లకు మళ్లీ ఛాన్స్ ఇచ్చారు సీఎం జగన్. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు రామచంద్రపురం నుంచి రాజమండ్రి రూరల్ కు మార్చారు.
What Are The Plus And Minus Of Janasena Party | జనసేన ప్లస్లు ఏంటి? మైనస్లు ఏవి?
CM Jagan To Release List Of 175 YCP MLA Candidates | ఒకేసారి 175 స్థానాలకు అభ్యర్థుల ప్రకటనకు జగన్ సన్నాహాలు
175 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించేందుకు ప్లాన్ చేస్తున్న జగన్.. 60 నుంచి 65 చోట్ల మార్పులు చేర్పులు చేశారు.