Home » AP Assembly Polls 2024
వంశీతో పాటు ఆయన అనుచరులు కూడా జనసేనలో చేరనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వంశీ.. భీమిలి లేదా విశాఖ సౌత్ నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
పార్టీ క్యాడర్ మొత్తం పీఏలు, ఒకరి ఇద్దరు ముఖ్య నాయకులపై ఆధార పడాల్సి వస్తోంది. ముఖ్యంగా తమకు ఏ పని కావాలన్నా బాలకృష్ణతో నేరుగా అడిగే పరిస్థితి ఎవరికీ లేదు. పలానా పదవి కావాలని అడగాలన్నా బాలకృష్ణ వద్ద భయపడే పరిస్థితి ఉంది. చాలా ఏళ్లుగా పార్టీల�
అన్న జగన్తో షర్మిలకు విభేదాలు ఉన్నట్లు చాలాకాలం నుంచి ప్రచారం జరుగుతోంది. జగన్ సీఎం అయ్యాక.. షర్మిలతో ఒక్కసారి కూడా కలిసినట్లు ఎక్కడా కనిపించలేదు.
ఏపీలో ఉన్న 175 మంది అభ్యర్థులు 100 కోట్లు, 50 కోట్లు మీరు చంద్రబాబుకి ఇచ్చి చిత్తుచిత్తుగా ఓడిపోయేకంటే ఒక్క చాలెంజ్ చేస్తున్నా. నేను నా లైఫ్ లో ఓడిపోలేదు. చంద్రబాబు 14ఏళ్లు ఏం చేశారు?
Big Twist in AP Politics : ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం
చంద్రబాబు జైల్లో ఉండగా న్యాయవాదులతో చర్చించాలని ఢిల్లీ వెళ్లిన లోకేశ్ రెండో కంటికి తెలియకుండా పావులు కదిపి పీకేను తమతో కలిసి పని చేయడానికి ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు. ఇక పీకే, టీడీపీ కలిసి పని చేయనున్నారని గతంలోనే 10టీవీ వెలుగులోకి తీసుకొ�
చంద్రబాబు, లోకేశ్ ఎక్కడ పుట్టి ఎక్కడ నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం మా నాయకుడు మమ్మల్ని ఎక్కడి నుండైనా రంగంలోకి దింపుతారు. మీరెవరు మమ్మల్ని అడగటానికి? అని విరుచుకుపడ్డారు.
ఎప్పుడూ విపక్షంపై ఎదురుదాడి చేసే అధికార వైసీపీ తొలిసారిగా తనపై విపక్షం చేస్తున్న విమర్శలకు కారణాలు ఏంటో, ఏ ఉద్దేశంతో ఆ విమర్శలు చేస్తున్నారో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇటీవల సీఎం జగన్ చేసిన కామెంట్లు. జగ�
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని అధికార, విపక్ష పార్టీలు.. మోదీని చూసి భయపడుతున్నాయని ఎద్దేవా చేశారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో జగన్ అనుసరిస్తున్న వ్యూహం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.