Home » AP Assembly Polls 2024
అనంతలో మెజార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఆగమ్య గోచరంగా కనిపిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో మార్పులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు.
గతంలో పనిచేసిన పాదయాత్ర, వైఎస్ఆర్ తనయుడు అనే ట్యాగ్ లైన్, ఒక్క ఛాన్స్ అనే వ్యూహం ఇప్పుడు మళ్లీ పనిచేసే పరిస్థితి లేదు. గత ఐదేళ్ల పాలనే ప్రాతిపదికగా ప్రజా తీర్పును కోరాల్సివుంది.
మరో 100 రోజులు మాత్రమే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ గమనించి పని చేయాలి. లేదంటే గుంటూరు శంకర్ విలాస్ హోటల్ యజమాని రంగనాయకమ్మ పరిస్థితి ఏర్పడుతుంది.
ఇంతవరకు మార్పు ప్రతిపాదించిన ఏ నియోజకవర్గంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాకపోవడంతో తర్జనభర్జన పడుతోంది వైసీపీ హైకమాండ్.
జగన్ ది రాజారెడ్డి పొగరైతే, లోకేశ్ ది అంబేద్కర్ రాజ్యాంగ పౌరుషం. చంద్రబాబు విజనరీ, జగన్ ప్రిజనరీ. ప్రజల జీవితాలతో ఇప్పటికే ఆటలాడుకున్న జగన్ ఆడుదాo ఆంధ్రా అంటున్నారు.
ఏపీలో మరోసారి అధికారం కోసం వైసీసీ అధినేత జగన్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం పార్టీలో భారీగా మార్పులకు శ్రీకారం చుట్టారు. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు ఇవ్వకూడదని జగన్ నిర్ణయించారు.
ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ 3 నుంచి 4 స్థానాల్లో మార్పులు ఉంటాయని తెలుస్తోంది.