-
Home » AP Assembly session
AP Assembly session
తొవ్వేకొద్దీ ఆశ్చర్యకర విషయాలు తెలుస్తున్నాయి: అసెంబ్లీలో చంద్రబాబు
November 22, 2024 / 03:40 PM ISTఅధికార యంత్రాంగం మొత్తాన్ని నిర్వీర్యం చేశారని చంద్రబాబు నాయుడు విమర్శించారు.
చంద్రబాబు గారి లక్ష్యం ఒక్కటే..!
November 21, 2024 / 04:15 PM ISTNara Lokesh : చంద్రబాబు గారి లక్ష్యం ఒక్కటే..!
ఏపీ ప్రభుత్వం మమ్మల్ని ప్రజల పక్షాన మాట్లాడకుండా చేస్తోంది: వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి
November 14, 2024 / 03:22 PM ISTఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
AP Assembly Session: నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు.. ఫైబర్ నెట్ అక్రమాలపై స్వల్పకాలిక చర్చ .. Live Update
September 26, 2023 / 08:40 AM ISTఏపీ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు జరుగుతున్నాయి. ఈరోజు సమావేశాల్లో పలు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది.
AP Assembly Session: 4 బిల్లులకు ఆమోదం.. అసెంబ్లీ సమావేశాలు మూడోరోజు వాయిదా
September 25, 2023 / 09:47 AM ISTఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ముగిశాయి. మళ్లీ మంగళవారం ఉదయం ప్రారంభం కానున్నాయి.
Minister Roja Selvamani: మాస్ డైలాగ్తో బాలకృష్ణకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మంత్రి రోజా
September 21, 2023 / 01:19 PM ISTఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఖచ్చితంగా.. స్కిల్ డవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు పాత్ర ఎంత? అచ్చెన్నాయుడు పాత్ర ఎంత ఉంది అనే విషయాలపై క్లారిటీగా వివరించడం జరుగుతుందని రోజా అన్నారు.
Chandrababu Arrest: ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం.. అక్రమ అరెస్టులు, కేసులకు భయపడేది లేదు..
September 21, 2023 / 11:04 AM ISTఅసెంబ్లీ సమావేశాల ప్రారంభంకు ముందు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు సచివాలయం సమీపంలోని తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. తెలుగుదేశం శాసనసభ పక్ష నిరసనలో వైకాపా బహీష్కృత ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
AP Assembly Session: ఏపీ అసెంబ్లీలో దాడుల పర్వం.. ట్రెండింగ్ లో ఆ రెండు హాష్ ట్యాగ్స్
March 20, 2023 / 07:06 PM ISTఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరిగిన దాడుల పర్వంపై అధికార, ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా వాదోపవాదనలకు దిగాయి.
AP Assembly Session: రేపటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. రాజధాని అంశంపైనే ప్రధాన చర్చ
September 14, 2022 / 05:42 PM ISTఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా రాజధాని అంశం, పోలవరం వంటివి ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. మూడు రాజధానులపై సీఎం జగన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.
Andhra Pradesh : ఈనెల 29న కొత్త జిల్లాలకు తుదిరూపు ?
March 26, 2022 / 10:45 AM ISTఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిన్న ఉన్నతాధికారులతో సమీక్షించారు.