Home » AP Assembly
మార్షల్స్ తో టీడీపీ నేతలకు జరిగిన ఘర్షణ అంశం ఏపీ అసెంబ్లీని కుదిపేస్తోంది. మార్షల్స్ తమతో అనుచితంగా ప్రవర్తించారని, అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకున్నారని, దాడి కూడా చేశారని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని ప్ర�
మార్షల్స్ పట్ల టీడీపీ నేతలు దురుసుగా ప్రవర్తించారని మంత్రి పేర్ని నాని అన్నారు. నిన్న టీడీపీ సభ్యుల తీరు బాధ కలిగించిందని చెప్పారు.
తాను జైలుకెళ్లి చిప్పకూడు తినలేదని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. చార్జీషీట్ లో ఏ1 ముద్దాయిగా లేనని, 16 నెలలు జైలులో ఉండలేదని తెలిపారు.
వచ్చే విద్యా సంవత్సరం ఒకటో తరగతి నుంచి ఇంగ్లీషు మీడియంలో విద్యాభ్యాసాన్ని తప్పనిసరి అని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు టీచర్లకు కూడా ట్రైనింగ్ ఇచ్చినట్లు ఏపీ సీఎం జగన్ వెల్లడించారు. ఇప్పటికే నాడు – నేడు పేరిట..ప్రభుత్వ స్కూళ్లలో మౌల
ఇంగ్లీషు మీడియంపై ప్రతిపక్ష నేత బాబుది ద్వంద్వ వైఖరి అంటూ సీఎం జగన్ నిలదీశారు. బాబు కుమారుడు లోకేష్ ఏ మీడియంలో చదివారని ప్రశ్నించారు. పేద వాడికి ఇంగ్లీషు చదువులు అందించాలని ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వానికి అవకాశం ఉన్నా
ఏపీ అసెంబ్లీలో..సీఎం జగన్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కళ్లు పెద్దదిగా చూస్తే భయపడుతామా ? అంటూ ప్రతిపక్ష నేత బాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు అబద్దాలు చెప్పడం సరికాదని హితవు పలికారు. తాము ఇంగ్లీషును అపోజ్ చేశామని అనడం సరికాదని..ఎక్కడైనా చెబి
సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఏపీ అసెంబ్లీలో దుమారం రేగింది. చంద్రబాబుపై వైసీపీ సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి అవంతి శ్రీనివాస్.. చంద్రబాబుపై
సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 2430ను చంద్రబాబు చదివారా లేక చదివినా ఇంగ్లీష్ అర్థం కాలేదా అన్న సీఎం వ్యాఖ్యాలపై బాబు మండిపడ్డారు.
ప్లకార్డులు ప్రదర్శించడంపై ఏపీ అసెంబ్లీలో గొడవ జరిగింది. ప్లకార్డులు లాక్కోవడంపై టీడీపీ నిరసన తెలిపింది.