Home » AP Assembly
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై అసెంబ్లీలో సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. ఏపీలో మూడు రాజధానుల అవసరం ఉందన్నారు. అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూలులో హైకోర్టు, జ్యుడీషియల్ కేపిటల్ ఏర్పాటు చేయొచ్చన్నారు.
ఏపీ అసెంబ్లీలో రాజధాని గురించి సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. ఏపీకి 3 రాజధానులు రావొచ్చేమో అని జగన్ చెప్పారు. ఏపీకి మూడు రాజధానులు అవసరం అన్న సీఎం.. 3
ఏపీ సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. రాజధానిపై అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏపీకి 3 రాజధానులు వస్తాయేమో అని సంచలన ప్రకటన చేశారు. పాలన ఒక
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చివరి రోజు(డిసెంబర్ 17,2019) సస్పెన్షన్ల పర్వం నడిచింది. అసెంబ్లీ నుంచి 9మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. ఒక రోజు పాటు వారిని
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చివరి రోజు(డిసెంబర్ 17,2019) రాజధాని అమరావతి, ఇన్ సైడర్ ట్రేడింగ్ పై వాడీవేడి చర్చ జరిగింది. రాజధానిపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. టీడీపీ ప్రభుత్వం హయాంలో రాజధాని పేరుతో ఇన్ సైడర్
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చివరి రోజు వాడీవేడి చర్చ జరిగింది. రాజధానిపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. హైదరాబాద్ అభివృద్ధి
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చివరి రోజు వాడీవేడి చర్చ జరిగింది. హైదరాబాద్ అభివృద్ధి గురించి హాట్ డిస్కషన్ నడిచింది. మాజీ సీఎం చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని
ఏపీ అసెంబ్లీ 13 కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ఏపీ వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగుల పన్ను సవరణ బిల్లులకు ఆమోదం లభించింది.
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు.
మాజీ సీఎం చంద్రబాబుది మద్యం తాగు..తాగించు పాలసీ అని..సీఎం జగన్ ది మద్యం మాను..మాన్పించు పాలసీ అని ఎక్సైజ్ శాఖామంత్రి నారాయణ స్వామి అన్నారు. ఏపీ అసెంబ్లీలో మద్యనిషేదంపై చర్చ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ..జగన్ సీఎం అధికారంలోకి వచ్చాక మ�