Home » AP Assembly
రాజధాని ఇన్ సైడర్ ట్రేడింగ్పై పక్కా విచారణ చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్పై మంత్రి బుగ్గన వెల్లడించిన అంశాలపై స్పీకర్ తమ్మినేని సీతారం స్పందించారు. అసలు విషయాలు బయటకు రావాలని, ఇక్కడున్న సభ్యులు, బయట ఉన్న సభ్యుల గురి�
అభివృద్ధి అంటే ఏ ఒక్క సామాజిక వర్గానికో, ఏ ఒక్క ప్రాంతానికో చెందినది కాదని.. అభివృద్ధి అంటే 5కోట్ల మందికి చెందాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
గత ప్రభుత్వ మాదిరిగా తాము తప్పులు చేయమని, గత 100 సంవత్సరాల నుంచి వచ్చిన తప్పులను తాము సరిదిద్దుతున్నామని ఏపీ మంత్రి బుగ్గన వెల్లడించారు. 2020, జనవరి 20వ తేదీ సోమవారం ఉదయం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేకంగా జరుగుతున్నాయి. వికేంద్రీకరణ, సమగ్రాభివృద
అమరావతి నుంచి రాజధాని తరలిపోతుందని, తమ భవిష్యత్తు అంధకారం అవుతుందని ఆందోళనలో ఉన్న రైతులకు సీఎం జగన్ శుభవార్త వినిపించారు. వారికి రిలీఫ్ ఇచ్చే
ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరీ ముఖ్యంగా రాజధాని అమరావతి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఓవైపు పోలీసులు, మరోవైపు జేఏసీ నేతలు, ఇంకోవైపు రైతులు.. అమరావతిలో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మూడు రాజధానులపై జగన్ ప్రభుత్వం నేడు అధి�
ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మూడు రాజధానులపై సీఎం జగన్ నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మూడు రాజధానులపై అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది.
ఏపీ రాజధాని భవితవ్యం ఇవాళ(జనవరి 20,2020) తేలిపోనుంది. రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణలో కీలక ఘట్టానికి అసెంబ్లీ వేదిక కానుంది. మూడు రాజధానుల ప్రతిపాదనపై
ఏపీ రాజధానిపై ఏదో ఒకటి తేల్చాలనే పక్కా ప్లాన్ తో ఉన్న వైసీపీ సర్కార్ ఆ దిశగా చకచకా అడుగులేస్తోంది. ఏపీ అసెంబ్లీ జనవరి 20న ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ
ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది. రాజధానితో సహా రాష్ట్రంలో పాలన వికేంద్రీకరణపై ప్రభుత్వం చర్చించనుంది. ఇందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. 2020, జనవరి 20వ త�
మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన కామెంట్స్ సెగ పుట్టిస్తున్నాయి. రాజకీయ రగడకు తెరలేపింది. అమరావతి రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మూడు రాజధానుల ఆలోచన మానుకోవాలని, లేనిపక్షంలో తాము ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 2019,