Home » AP Assembly
ఆంధ్రప్రదేశ్ శీతాకాల అసెంబ్లీ సమావేశంలో ప్రశ్నోత్తరాలు సాగుతున్నాయి. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం మద్యపాన నిషేధం అంశంపై తెలుగుదేశం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం బె
ఇళ్ల నిర్మాణంలో రివర్స్ టెండరింగ్తో రూ. 106 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని మంత్రి బోత్స సత్యనారాయణ వెల్లడించారు. టీడీపీ చేసిన దోపిడి వల్లే..రివర్స్ టెండరింగ్కు వెళ్లామని, అవసరమైతే టీడీపీ సభ్యులను కూడా పరిశీలనకు తీసుకెళుతామన్నారు. ఈ �
ఆంధ్రప్రదేశ్ శీతాకాల అసెంబ్లి సమావేశాలు వాడీవేడీగా జరుగుతున్నాయి. 2019, డిసెంబర్ 16వ తేదీ సోమవారం నాడు 11 కీలక బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఆర్టీసీ విలీన బిల్లుతో పాటు ఇంగ్లీషు మీడియం బిల్లును సభలో ప్రవేశ పెట్టే అవకాశముంది. ఆర్టీసీ
దిశా చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే దానిపై రాష్ట్ర హోం మంత్రి సుచరిత క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాతే..అమల్లోకి వస్తుందని తెలిపారు. గుంటూరు జిల్లాలో జరిగిన చిన్నారి ఘటనపై సత్వర న్యాయం చేస్తామని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం తీసుకుని వచ్చిన దిశ చట్టానికి ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దిశ చట్టానికి చంద్రబాబు కూడా మద్దతు ప్రకటించగా.. తెలుగుదేశం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఈ చట్టం గురించి అసెంబ్లీ�
చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు ఈ వయసులో బూతులు నేర్చుకుంటున్నారని తెలిపారు.
ఏపీ అసెంబ్లీ గేటు దగ్గర నిన్న జరిగిన ఘటనలో టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన సభలో తీర్మానం పెట్టారు. తుది నిర్ణయాన్ని స్పీకర్ కు వదిలేస్తూ తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని జక్కంపూడి రాజా, గొల్ల బాబూరావు బలపరిచ�
అసెంబ్లీ గేటు దగ్గర గురువారం(డిసెంబర్ 12,2019) టీడీపీ నేతలు, మార్షల్స్ మధ్య జరిగిన ఘర్షణ అంశం సభను కుదిపేస్తోంది. నిన్నటి ఘర్షణకు సంబంధించిన వీడియోలను ప్రభుత్వం
మార్షల్స్ తో టీడీపీ నేతలకు జరిగిన ఘర్షణ అంశం ఏపీ అసెంబ్లీని కుదిపేస్తోంది. మార్షల్స్ తమతో అనుచితంగా ప్రవర్తించారని, అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకున్నారని, దాడి కూడా
టీడీపీ సభ్యులపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యాలు చేశారు. సిగ్గులేని టీడీపీ నేతలు జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారని మండిపడ్డారు.