Home » AP Assembly
అమరావతి భూసమీకరణలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్పై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శాసనసభ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది.
బుధవారం(జనవరి 22,2020) ప్రారంభమైన అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. జై అమరావతి అంటూ పెద్ద ఎత్తున
అమ్మ ఒడి పథకాన్ని అమలు చేసిన వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు వసతి దీవెన, విద్యా దీవెన పథకాలపై దృష్టి పెట్టింది. వసతి దీవెన కింది ఏటా రెండు విడతల్లో 20 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది.
మూడు రాజధానుల వ్యవహారం ప్రతిపక్ష పార్టీలకు పెద్ద తలనొప్పిలా తయారైంది. ఈ తరుణంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపైనే అందరి దృష్టి నిలిచింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించాలని తెలుగు�
ఏపీ పొలిటిక్స్లో శాసనమండలి రద్దు హీట్ తెప్పిస్తోంది. మూడు రాజధానులు, CRDA రద్దు బిల్లులను శాసనమండలిలో పాస్ చేయించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనితో రద్దు అంశం తెరమీదకు వచ్చింది. ప్రభుత్వానికి అధికారం ఉందా ? కేంద్ర పాత్ర ఉంటుందా ? ఇలాంటి అ�
మంగళవారం(జనవరి 21,2020) ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. ఆరంభం నుంచి సభలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలాయి.
ఇవాళ్టి(జనవరి 21,2020) నుంచి ఏపీ శాసనమండలి ప్రారంభం కానుంది. శాసనసభ కంటే ఒక రోజు ఆలస్యంగా ప్రారంభమవుతున్న మండలి సమావేశాలు రెండు రోజులపాటు
ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 3 రాజధానుల బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించింది.
3 రాజుధానుల బిల్లుపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు సుదీర్ఘంగా..మాట్లాడుతుండడంపై అధికారపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. దాదాపు గంట సేపు మాట్లాడరని, ముఖ్యమంత్రి జగన్ను మాట్లాడనీయకుండా టీడీపీ కుట్రలు పన్నుతోందని సీ�
మూడు రాజధానుల బిల్లుపై ఏపీ అసెంబ్లీలో హాట్ హాట్గా చర్చ జరిగింది. ప్రతిపక్ష, అధికార పక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. 2020, జనవరి 20వ తేదీ సోమవారం ఏపీ అసెంబ్లీ సమావేశమైంది. ప్రతిపక్ష సభ్యులు, అధికారపక్ష సభ్యులు మాట్లాడిన అనంతరం సీఎం జగన్ మాట్ల�