Home » AP Assembly
శాసన మండలి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదా? టైమ్ వేస్ట్ అవుతుందా? ప్రజాధనం దుర్వినియోగం అవుతుందా? చట్టాలు ఆలస్యం అవుతాయా? అయిన వాళ్లకి పదవులు
ఏపీ శాసన మండలిని రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. శాసన మండలి రద్దుపై సీఎం జగన్... సోమవారం(జనవరి 27,2020) అసెంబ్లీలో
మండలి రద్దు చేయాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం స్వాగతించిందని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళకృష్ణ శ్రీనివాస్ (వైద్యం, ఆరోగ్యం, వైద్య విద్య శాఖ) వెల్లడించారు. వైసీపీ పార్టీకి చెందిన 151 మంది శానసభ్యులు..బిల్లులపై చర్చించి తీర్మానం చేసి శాసనమండలికి ప�
ఏపీ శాసనమండలి రద్దవుతుందా? కొనసాగుతుందా అనేదానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. 2020, జనవరి 27వ తేదీ సోమవారం ఉదయం 9.30 గంటలకు కేబినెట్ సమావేశం కానుంది. మండలి రద్దుకు అనుకూలంగా కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దానిని ఆమోదించాలని కేం�
సోమవారం(జనవరి 27,2020) నిర్వహించనున్న కేబినెట్ భేటీపై ఏపీలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గంలో మండలి రద్దుపై తీర్మానం చేస్తారనే వార్తలు ఇప్పుడు ఏపీ
వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీష్ మీడియంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఏదైనా అనుకుంటే దానిని చేసి తీరతారంటూ ఓ సినిమాలోని డైలాగ్ను కోట్ చేశారు.
దమ్మున్న నేతగా జగన్ సభా నాయకుడిగా ఉన్నారు..కాబట్టి మండలిలో జరిగిన పరిణామాలపై ఇప్పుడు నిర్ణయం చేయలేకపోతే ఎప్పడూ చేయలేము..మండలి అవసరమా అని ప్రశ్నించారు మంత్రి కన్నబాబు. ఏపీ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. 2020, జనవరి 23వ తేదీ గురువారం శాసనసభలో �
పేద విద్యార్థుల కలలు సాకారం చేసేందుకే ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామని సీఎం జగన్ చెప్పారు. అసెంబ్లీలో విద్యా చట్టం సవరణ బిల్లు(ఇంగ్లీష్ మీడియం)పై
ఏపీ అసెంబ్లీ సమావేశాలు 4వ రోజు ప్రారంభమయ్యాయి. టీడీపీ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు(జనవరి 23,2020) శాసనసభ కార్యక్రమాలను టీడీపీ బహిష్కరించింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శానస మండలి సభాధిపతులు సీతయ్యలుగా మారిపోయారు. ఎవరి మాటా వినడం లేదు. సభ్యులకు క్లాస్లు పీకుతున్నారు. అంతేకాదు.. ఏకంగా మంత్రులకే ఝలక్లిస్తున్నారు. భావోద్వేగాలకు అతీతంగా ఉండాల్సిన సభాధిపతులే…. అప్పుడప్పుడు అసహనానిక