Home » AP Assembly
ఏపీ అసెంబ్లీలో సన్నబియ్యంపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షం మధ్య మాటలయుద్యదం నడిచింది. టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడుపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి.
చంద్రబాబు మానవత్వం లేకుండా వ్యవహరించారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. బాబు సీఎంగా ఉన్నప్పుడు తమ నియోజకవర్గాలకు నిధులు ఇవ్వలేదన్నారు. ప్ర
2020 ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తామని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. ఇందుకోసం రూ.1400 కోట్లు అధికంగా ఖర్చు చేస్తున్నామన్నారు. టీడీపీ
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజు (మంగళవారం..డిసెంబర్ 10,2019) వాడీవేడిగా స్టార్ట్ అయ్యాయి. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. సన్నబియ్యం
ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు మంగళవారం (డిసెంబర్ 10,2019) వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. వల్లభనేని వంశీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే వంశీకి
ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతుండగా టీడీపీ నేతలు అతని ప్రసంగానికి అడ్డుపడ్డారు. దీంతో టీడీపీ సభ్యులు తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు.
తొలి రోజు ఉల్లిపాయల ధరలపై చర్చలు చేయాలని ఆందోళన చేసిన టీడీపీ రెండో రోజూ అదే పంథాను కొనసాగించింది. రైతుల సమస్యలపై మాట్లాడాలంటూ.. అసెంబ్లీ దగ్గర టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరి వరికంకులు, పత్తిచెట్లతో నిరసన తెలిపారు. అసెంబ్లీ వరకు ర్యా
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభం అయ్యాయి. స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సభలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ తాను సీఎంను కలిస్తే చంద్రబాబుకు ఉలుకెందుకు అని ప్రశ్నించారు.
ఏపీ అసెంబ్లీ బీఏసీ సమావేశంలో అరుదైన సీన్ కనిపించింది. ఉప్పునిప్పులా ఉండే వైఎస్ జగన్, అచ్చెన్నాయుడు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి సీఎం జగన్ శాసనసభలో మాట్లాడడం నీచమన్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. సీఎం స్థాయిలో ఉండి వ్యక్తిగత విషయాలో సభలో ప్రస్తావించడం దుర్మార్గమన్నారు. ప్రజా జీవితంలో పవన్ ఎవరికీ అన్యాయం చేయలేదని, జగన్ ఏం చేశా