Home » AP Assembly
మహిళల భద్రతపై ఒక చట్టాన్ని తీసుకరావాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందుకు ప్రతిపక్ష నేతలు సలహాలు ఇవ్వాలని చేతకాకపోతే కూర్చొవాలని అన్నారు వైసీపీ సభ్యుడు అంబటి రాంబాబు. 2019, డిసెంబర్ 09వ తేదీ సోమవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. �
మహిళల భద్రతపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. అత్యాచార ఘటనలపై ఓ చట్టాన్ని తీసుకరావాలని జగన్ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ సందర్భంగా సభలో చర్చ జరిగింది. దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడారు. భద్రతపై కఠినమైన చట్టం తీసుకరావాలని..ఇందుకు టీడీపీ సప
ఆడవాళ్లను చంపుతుంటే టీడీపీ నేతలకు మనస్సాక్షి లేదా అని వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. టీడీపీ నేతలు అన్నం తింటున్నారా లేక గడ్డి తింటున్నారా అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొద్ది రోజులుగా టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ పార్టీ మారుతారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై లేటెస్ట్గా క్లారిటీ ఇచ్చారు గొట్టిపాటి రవి. టీడీపీ నుండి అద్దంకి ఎమ్మెల్యేగా ఉన్న రవి వైసీపీలో చేరుతారంటూ �
ఉల్లి సమస్యపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ అన్నారు. దేశంలో రూ.25 లకే ఉల్లి అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని చెప్పారు. ఉల్లి పాయల సమస్యపై ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరుగుతున్న సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇప్పటివరకూ 36 వేల 536 క్వ�
తెలుగుదేశం తరపున ఎమ్మెల్యేగా గెలిచి ఆ పార్టీ మీదే తిరుగుబాటు భావుటా ఎగురవేసి వైసీపీకి దగ్గరైన గన్నవర్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అసెంబ్లీలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా మారారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభం అవగా.. తొలిరోజే సమావేశాలు వాడి
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభలో ప్రశ్నోత్తరాలు సమయం కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించిన ఐదు కమిటీలను ప్రకటించారు ప్రభుత్వం. స్పీకర్ తమ్మినేని సీతారాం చైర్మన్గా రూల్స్ కమిటీ ఏర్పాటవగా.. అందులో అంబటి రాంబాబుకు కీలక పదవి లభించింది. రూల్స్ కమిటీలో సీతారాంతోపాటు ఆరుగురు ఎమ్మెల్యేలు సభ్యుల
బెట్టింగ్ బెట్టింగ్ బెట్టింగ్.. ఓవైపు IPL హీట్ మరోవైపు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై హైటెన్షన్. దీన్ని క్యాష్ చేసుకుంటున్న బెట్టింగ్ రాయుళ్లు జోరుగా పందాలు కాస్తున్నారు. వీరికితోడు అన్ని పార్టీలకు చెందిన ద్వితీయశ్రేణి నాయకులు కూ�
కడప : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రజా తీర్పు చాలా స్పష్టంగా ఉంటుందని, హంగ్ వచ్చే అవకాశమే లేదని వైసీపీ చీఫ్ జగన్ అన్నారు. పులివెందులలో జగన్, ఆయన భార్య భారతి గురువారం(ఏప్రిల్ 11,2019) ఉదయం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వజ్రాయుధం అన్న జగన�