సీఎం జగన్ అధ్యక్షతన ఇవాల కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీ తర్వాత మంత్రులతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. కీలక అంశాలపై వారితో చర్చించారు. అదే సమయంలో మంత్రులకు వార్నింగ్ కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్.
సీఎం జగన్ మంత్రులను మారుస్తానంటూ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. మరోసారి మంత్రులను మారుస్తానని జగన్ అంటున్నారు. అన్నిసార్లు మంత్రులను మార్చటం ఎందుకు? జగన్నే మార్చేస్తే సరిపోతుందిగా అంటూ సెటైర్ వేశారు.
ఏపీ మంత్రివర్గ సమావేశం బుధవారం జరగనుంది. ఏపీలోని సచివాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. ఉదయం పదకొండు గంటలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. సీపీఎస్ రద్దు, మూడు రాజధానుల అంశంపై చర్చిస్తారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వేళ అయ్యింది. ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి బుధవారం జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.
ఇక దేవాదాయ శాఖ భూముల ఆక్రమణలకకు అడ్డుకట్ట వేసేలా చట్ట సవరణకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. పంచాయతీరాజ్ చట్టంలో సవరణలను ఆమోదించనుంది.ఉమ్మడి జిల్లాల జెడ్పి చైర్మన్ల పదవీకాలం పూర్తయ్యేవరకూ కొత్త జిల్లాలకు కొనసాగించే చట్ట సవరణకు ఆమోదించనుంది.
సీఎం జగన్ రేపటి (శుక్రవారం) ఢిల్లీ పర్యటన రద్దైంది. దీంతో శుక్రవారం జరగాల్సిన కేబినెట్ సమావేశం యధావిధిగా కొనసాగుతుందని సీఎంవో ప్రకటించింది. ఉదయం 11గంటలకు జరిగే మంత్రివర్గ సమావేశానికి మంత్రులంతా హాజరుకావాలని ఆదేశించింది.
సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ కానుంది. అమరావతి సచివాలయం మొదటి బ్లాక్ లో మధ్యాహ్నం 3గంటలకు సమావేశం జరగనుంది. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ తర్వాత...
మంత్రుల రాజీనామా లేఖలను జీఏడీ అధికారులు సాయంత్రం గవర్నర్ కు పంపనున్నారు. గవర్నర్ ఆమోదించగానే ప్రస్తుత మంత్రులంతా మాజీ మంత్రులవుతారు.
ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. కొత్తగా మంత్రి పదవి ఎవరు దక్కించుకోబోతున్నారు.. మాజీలయ్యే మంత్రులు ఎవరన్న దానిపై.. కాసేపట్లోనే పూర్తి స్పష్టత రానుంది.
విస్తరణకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. ఇటు మంత్రుల్లో అటు మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో టెన్షన్ పెరుగుతోంది.