Home » ap cabinet
AP Cabinet decisions : ఏపీ కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2020, డిసెంబర్ 18వ తేదీ శుక్రవారం రెండున్నర గంటల పాటు జరిగిన మంత్రివర్గ సమావేశంలో… రైతు భరోసా పథకం, ఇన్పుట్ సబ్సిడీ నేరుగా ఆర్టీజీఎస్ ద్వారా చెల్లింపులు చేసేందుకు కేబినెట్ ఆమోదం తె�
AP Cabinet meeting : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ భేటీ కాబోతోంది. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, సమగ్ర భూ సర్వేపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రైతులకు వరదసాయంతోపాటు… కొత్తగా సంక్రాంతి నుంచి ప్రారంభించాలని భావిస్తోన్న ర�
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం. 30 అంశాలపై కేబినెట్ చర్చించగా.. చిరు వ్యాపారులకిచ్చే ‘జగనన్న చేదోడు’ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఉచిత నాణ్�
ap cabinet meeting: ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది. గురువారం(నవంబర్ 5,2020) అమరావతిలో సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం అయ్యింది. ప్రధానంగా ఇసుక పాలసీలో మార్పులపై కేబినెట్ లో చర్చిస్తున్నారు. దాదాపు 30 కీలక అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. అసెంబ్లీ సమావ�
ఏపీ మంత్రివర్గ విస్తరణకు సమయం సమీపిస్తోంది. 2020, జులై 22వ తేదీ బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటా 29 నిమిషాలకు కొత్త మంత్రులు ప్రమాణం చేయనున్నారు. దీనికి సంబంధించి ఏపీ రాజ్భవన్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు.. ఖాళీ అయిన డిప్యూటీ సీఎం పోస్ట్ ఎవరికి ద�
ఏపీ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు? కొత్త మంత్రులు ఎవరు? కొన్ని రోజులుగా దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ చర్చలకు తెరదించుతూ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. బుధవారం, జూలై 22వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట 29 నిమిషాలకు మంత్రి
ఏపీ మంత్రుల్లో కలవరం మొదలైంది. రెండేళ్లు మనకు డోకా లేదని అనుకున్న మంత్రులు లోలోన తెగ మదన పడుతున్నారు. కొత్తగా మంత్రులు వస్తే తమ శాఖలో మార్పులు జరిగే అవకాశం ఉందని భావించి టెన్షన్ పడుతున్నారు. ఎవరికి ప్రమోషన్ వస్తుందో, ఎవరికి డిమోషన్ వస్తుందో
ఆశావహులు ఎందరో. అదిగో ఇదిగో అని ఊరిస్తున్న ముహూర్తం. ఏపీ కేబినెట్ విస్తరణలో అవకాశం కోసం ఎమ్మెల్యేలు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వారు లెక్కలు వేసుకుంటూ ఊహల్లో విహరించేస్తున్నారు. అనుచరుల దగ్గర మనకే చాన్స్ అంటూ చెప్పేసుకుంటున్న�
సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ..దూసుకపోతున్న సీఎం జగన్..మరిన్ని పథకాలు ప్రవేశపెడుతున్నారు. కొన్ని పథకాల్లో మార్పులు చేస్తూ..మరింత మందికి లబ్ది చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం జగన్. పథకాల్లో YSR Cheyutha పథకం కూడా ఒకటి. దీనిని మరింత విస్�
ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన బుధవారం(జూలై 15,2020) జరిగిన కేబినెట్ భేటీలో 22 అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మహిళలకు జగన్ సర్కార్ మరో తీపి కబురు వినిపించింది. వైఎస్ఆర్ చేయూత పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. వెనుకబడిన �