Home » ap cabinet
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏపీలో 25 నుంచి 26 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సీఎస్ ఆధ్వర్యంతో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయన కమిటీ వేయాలని మంత్రివ
సీఎం జగన్ అధ్యక్షతన బుధవారం(జూలై 15,2020) ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది. కీలక అంశాలపై చర్చించింది. కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండు గంటల పాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ పూర్తి నిర్ణయాలను మంత్రి పేర్నినాని �
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైందనే టాక్ వినిపిస్తోంది. సీఎం జగన్కి పండితులు ఓ ముహూర్తం సూచించారట. జూలై 22న కేబినెట్ విస్తరణ ముహూర్తం ఫిక్స్ చేస్తే బాగుంటుందని చెప్పారట. ప్రస్తుతం జరుగుతున్న ఆషాడం ముగిస్తే.. శ్రావణమాసాన�
ఏపీలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరిగే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఖాళీ అయిన రెండు మంత్రి పదవుల భర్తీపై సీఎం జగన్ కసరత్తులు చేస్తున్నారు. 2 స్థానాలు బీసీ సామాజిక వర్గానికి, ఖాళీ అయిన డిప్యూటీ సీఎం పదవి కూడా బీసీలకే కేటాయించాలని సీఎం జగ�
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ భేటీలో ప్రధానంగా స్థానిక ఎన్నికలపై మంత్రులతో మాట్లాడారు జగన్. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 24శాతం రిజర్వేషన్ల ప్రతిపాదనన
స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు రాకపోతే మంత్రి పదవులు ఊడుతాయని సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీటు కూడా ఇవ్వనని తేల్చి చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం 2020, మార్చి 04వ తేదీ బుధవారం జరుగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షత భేటీకానుంది. ఈ భేటీలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ చర్చించనుంది. ప్రభుత్వం ఈ నెలలోనే స్థానికసంస్థల ఎన్నికలు �
ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సమూల సంస్కరణలు తీసుకురావాలని ప్రతిపాదించింది.
ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్నినాని తెలిపారు.
ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణే ప్రధానాంశంగా బుధవారం (ఫిబ్రవరి 12, 202) ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై మంత్రివర్గ సహచరులతో సీఎం జగన్ చర్చించబోతున్నారు.