Home » AP Capital Amaravati
గతంలో అందరూ కలిసి రాజధానిగా అమరావతిని నిర్ణయించారని జయప్రకాశ్ నారాయణ గుర్తుచేశారు. తుగ్లక్ కూడా తరచూ రాజధానులను మార్చారని అన్న ఆయన.. రాజధానులను మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పారు.
రాష్ట్రానికి ఉన్న రాజ్యాంగపరమైన హక్కులను గుర్తు చేయడం కోసమే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశామని మంత్రి స్పష్టం చేశారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకం అనే అంశాన్ని పిట�
బాపట్ల జిల్లా రేపల్లెలో అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా వెలసిన ఫ్లెక్సీలు.. రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు అనే నినాదంతో వైసీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వివాదానికి దారితీసింది.
ఏపీ అసెంబ్లీలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు అమరావతిని రియల్ ఎస్టేట్ కంపెనీగా మార్చాడని, అశ్వినీదత్, రాఘవేంద్రరావు వంటి వారికి కోరుకున్న చోట కారుచౌకగా భూములు కట్టబెట్టారని అన్నారు. ఖమ్మ�
మూడు రాజధానులు అమలు సాధ్యం కాదని జగన్ కు బాగా అర్థం అయ్యింది అని..రాజకీయాల కోసం అమరావతిని బలి పట్టవద్దని బీజేపీ ఎంపీ జీవిఎల్ అన్నారు.
నగరం నడిబొడ్డున జరుగుతున్న మల్టీ కాంప్లెక్స్ కు అనుమతులు లేవని, జి+5 నిర్మాణం కోసం ప్లాన్ పెట్టుకున్నాట్లు గుంటూరు మేయర్ కావటి మనోహర్ 10tvకి తెలిపారు. కార్పొరేషన్ నుండి...
ఒక రాజధాని అమరావతిలోనే అభివృద్ధి సరిగా జరగడం లేదు. అలాంటప్పుడు మూడు రాజధానుల ప్రతిపాదన సరికాదు. మూడు రాజధానులను అభివృద్ధి చేయడం చాలా కష్టం.
మొదట ఆంధ్రప్రదేశ్ రాజధాని తర్వాత అమరావతి రాజధాని అంటూ తమకు సమాచారం ఇచ్చారని, అనంతరం 2020లో 3 రాజధానులుగా చేశారని వివరించారు. పాలనా రాజధానిగా విశాఖపట్నం,
అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు ప్రతిపాదనకు వ్యతిరేకంగా మందడం గ్రామ సభ తీర్మానం చేసింది. అభివృద్ధి లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే పన్నులు పెరుగుతాయని..
ఏపీ రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభం _