-
Home » AP CEO
AP CEO
ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనాకు మహేశ్ రెడ్డి, మల్లాది విష్ణు ఫిర్యాదు
పోలింగ్ రోజు నుంచి ఆ పార్టీ అరాచకాలపై తాము ఈసీకి ఫిర్యాదు చేస్తున్నామని చెప్పారు.
అందుకే నేను అక్కడి నుంచి వెళ్లిపోయాను: మంత్రి అంబటి రాంబాబు
గతంలో ఎన్నడూ జరగనంత అధ్వానంగా అక్కడ ఎన్నికలు జరిగాయని అంబటి రాంబాబు తెలిపారు.
ఏపీలో అక్కడ పోలింగ్ సా.4 గంటల వరకే, పోలింగ్ కేంద్రాల్లో వాటికి అనుమతి లేదు- సీఈవో మీనా
సైలెన్స్ పీరియడ్ లో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. సాయంత్రం 6 తర్వాత ప్రచారం కోసం బయటి నుంచి వచ్చిన వారు స్వస్థలాలకు వెళ్ళిపోవాలి.
ఎన్నికల వేళ ఇలాంటి ఘటనలు జరిగితే ఎస్పీలదే బాధ్యత: సీఈవో ముకేశ్ కుమార్ మీనా
ఎమ్మెల్యే అభ్యర్థికి రూ.40 లక్షలు, ఎంపీ అభ్యర్థికి రూ.95 లక్షల వ్యయాన్ని మాత్రమే ఈసీ ఎన్నికల వ్యయంగా అనుమతించిందని తెలిపారు.
వాళ్ల ఓట్లు తొలగించండి, ఏపీలో ఓటు వేయకుండా చూడండి- ఎన్నికల ప్రధాన అధికారికి వైసీపీ ఫిర్యాదు
హైదరాబాద్, ఏపీలో 4లక్షల 30వేల 264 ఓట్లు ఉన్నాయని మంత్రి జోగి రమేశ్ తెలిపారు. ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ కు అందించామన్నారు.
అందుకే ఎన్నికలు వాయిదా : జగన్ ఆరోపణలపై రమేశ్ కుమార్ కౌంటర్
ఏపీలో స్థానిక ఎన్నికల హీట్ కొనసాగుతోంది. ఎన్నికలను ఈసీ రమేశ్ కుమార్ వాయిదా వేయడంపై అధికారపక్షం అగ్గిలమీదగుగ్గిలమౌతోంది. ఎలా వాయిదా వేస్తారని ప్రశ్నిస్తోంది. దీని వెనుక టీడీపీ కుట్ర ఉందని, కరోనా వైరస్ సాకు చూపి పోస్ట్ పోన్డ్ చేస్తారా అంటూ ఒ�
సుప్రీంకు వెళుతాం..రమేశ్ కుమార్కు సిగ్గుంటే..రాజీనామా చేయాలి – విజయసాయిరెడ్డి
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్కు నిజంగా..సిగ్గుంటే..నైతిక విలువలుంటే..రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా, ఎన్నికల కమిషనర్ తీరుపై సుప్రీంకోర్టుకు వెళుతామని స్పష్టం చేశ
బాబు ద్రోహి : ప్రజాస్వామ్యం బతికిందా ? ఖూని అయ్యిందా ? – మంత్రి అవంతి
ప్రజాస్వామ్యం బతికిందా ఖూని అయ్యిందా ? దేశ చరిత్రలో ఎన్నికల నోటిఫికేషన్ రావడం..ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండగా..వాయిదా వేయడంపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఖండించారు. స్థానిక ఎన్నికలు వాయిదా వేయడంపై వైసీపీ సీరియస్గా పరిగణిస్తోంది. బాబు కుట్రలో భ�
EVMలు బాగా పని చేస్తున్నాయ్.. తప్పుడు వార్తలు నమ్మొద్దు : ఈసీ ద్వివేదీ
సాయంత్రం 6 లోపు పోలింగ్ బూత్ లో ఉండి, ఓటర్ల లిస్టు లో పేరు ఉన్నవాళ్లందరికీ ఓటు హక్కు కల్పిస్తామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు.
ఎన్నికల సిబ్బందిపై సీఈవో సీరియస్
గుంటూరు : ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది సీరియస్ అయ్యారు. ఎన్నికల సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణ తీరు సరిగా లేదని మండిపడ్డారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఓటు వేసేందుకు వెళ్లిన ద్వివేదికి నిరీక్షణ తప్ప�