Home » AP CM chandrababu
విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.
AP CM Chandrababu : విద్యార్థినులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని, తప్పు జరిగిందని తేలితే బాధ్యులను వదలమని హామీ ఇచ్చారు. ఆడబిడ్డల రక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు.
ప్రధానిని కలిసిన తర్వాత పలువురు కేంద్ర మంత్రులను కూడా చంద్రబాబు కలిసే అవకాశం ఉంది.
బొత్స సత్యనారాయణ బరిలో ఉండటంతో వైసీపీ అధిష్టానం గెలుపుపై ధీమాతో ఉంది. కూటమి పార్టీల నేతలుసైతం విశాఖ ఉమ్మడి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని
ఇసుకలో 7వేల కోట్లు దోచుకున్నారు. సహజ సంపదలో 10వేల కోట్లు దోచుకున్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చాం. ఇక రుషికొండ ప్యాలెస్ కోసం 500 కోట్లు ఖర్చు పెట్టారు.
జనసేన పార్టీ కోసం కార్యకర్తలు నిస్వార్ధంగా పనిచేశారు. పార్టీకోసం పనిచేసిన వారి కుటుంబాలకు అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారని నాగబాబు అన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్ దారులకు బహిరంగ లేఖ రాశారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్ దారులకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ..
CM Chandrababu : రాజకీయ నేరస్తులకు రాష్ట్రంలో ఎక్కువ భద్రత..!