ap cm jagan

    ఏపీ బీజేపీ సీఎం అభ్యర్థిని పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారు

    February 5, 2021 / 04:57 PM IST

    pawan kalyan will announce ap bjp cm candidate: విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం చేస్తున్న ఆందోళనలతో ఏకీభవిస్తున్నట్లు ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు చెప్పారు. ఫిబ్రవరి 14న ఢిల్లీలో బీజేపీ సమావేశం జరగనుందని, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఆలోచించమని కేంద్ర మంత్రులను కోరతామన్నారు

    ఏకగ్రీవాలు ఆపండి, ఎస్ఈసీ నిమ్మగడ్డ మరో కీలక ఆదేశం

    February 5, 2021 / 12:36 PM IST

    sec nimmagadda ramesh kumar unanimous elections : రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన పంచాయతీ ఎన్నికల్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు బ్రేక్ పడింది. ఏకగ్రీవాలు తాత్కాలికంగా నిలిపివేయాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక ఆదేశాలు ఇచ్చారు. చిత్తూ�

    500 ఆలయాలు నిర్మించాలన్నది సీఎం జగన్ సంకల్పం

    February 4, 2021 / 03:59 PM IST

    cm jagan to construct 500 temples: రాష్ట్రంలో 500 ఆలయాలు నిర్మించాలన్నది సీఎం జగన్ సంకల్పం అని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు త్వరలోనే శ్రీకారం చుడుతున్నట్టు వెల్లడించారు. కరోనా వ్యాప్తితో ఆలయాల నిర్మాణం ఆలస్యమైందని అన్నారు. అందరికీ వెంకన్నన�

    నేను రిటైర్ అవుతున్నా, పంచాయతీ ఎన్నికల వేళ ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆసక్తికర వ్యాఖ్యలు

    February 4, 2021 / 11:51 AM IST

    nimmagadda ramesh kumar retirement: ఏపీ పంచాయతీ ఎన్నికల వేళ ఏపీ ఎస్ఈసీ(స్టేట్ ఎలక్షన్ కమిషనర్) నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన రిటైర్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మార్చి 31న నేను రిటైర్ అవుతున్నా అని చెప్పారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడటమే అధికార

    2 నెలల తర్వాత సచివాలయానికి సీఎం జగన్

    February 4, 2021 / 10:19 AM IST

    cm jagan to visit secretariat: రెండు నెలల తర్వాత ఏపీ సీఎం జగన్ సచివాలయానికి రానున్నారు. గత ఏడాది(2020) డిసెంబర్ 18న కేబినెట్ సమావేశం జరిగింది. దానికి జగన్ అటెండ్ అయ్యారు. ఆ తర్వాత సచివాలయానికి వెళ్లింది లేదు. సుదీర్ఘ విరామం తర్వాత హైపవర్ విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ క

    ఏపీ ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య మరో వివాదం.. వాచ్ యాప్‌పై అభ్యంతరం

    February 3, 2021 / 10:22 AM IST

    ap sec vs jagan government over watch app: ఏపీలో పంచాయతీ ఎన్నికలు పొలిటికల్ హీట్ ని పెంచాయి. పంచాయతీ ఎన్నికల వ్యవహారం ఏపీ ఎస్ఈసీ(స్టేట్ ఎలక్షన్ కమిషనర్) నిమ్మగడ్డ రమేష్ కుమార్, జగన్ ప్రభుత్వం మధ్య రగడకు దారితీసింది. ఎస్ఈసీ, ప్రభుత్వం మధ్య వరుసగా వివాదాలు నడుస్తున్నాయ�

    సీఎం జగన్ ఇంటికెళ్లే మార్గాలన్నీ మూసివేత

    February 2, 2021 / 03:09 PM IST

    all ways closed to cm jagan house: ఏపీ సీఎం జగన్ ఇంటికి వెళ్లే మార్గాలన్నీ పోలీసులు మూసివేశారు. అమరావతిలో సీఎం జగన్ నివాసానికి వెళ్లే రోడ్లను భారీ గేట్లతో పోలీసులు క్లోజ్ చేశారు. టీడీపీ నేతలు వస్తారనే సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యలు �

    ఇంకా ఎంతమందిని చంపుతారు? పట్టాభిపై దాడిని ఖండించిన చంద్రబాబు

    February 2, 2021 / 02:17 PM IST

    chandrababu condemn attack on tdp leader pattabhi: టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి ఘటనపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్రంగా స్పందించారు. చంపాలనే పట్టాభిపై దాడి చేశారని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి, ఓ మంత్రి, ఇంకొంత మంది రౌడీలు రెచ్చిపోతున్నారని, వైసీపీ నే�

    నేనే హోంమంత్రిని, మిమ్మల్ని వదలను.. పోలీసులకు అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్

    February 2, 2021 / 01:31 PM IST

    atchannaidu strong warning for police: ”రేపు అధికారంలోకి వచ్చేది మేమే. చంద్రబాబుని అడిగి నేనే హోంమంత్రి పదవి తీసుకుంటా. తప్పుడు కేసులు పెట్టిన పోలీసులు ఎక్కడున్నా విడిచిపెట్టను..” ఇదీ ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు.. పోలీసులకు ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్. వైసీపీ బ

    సీఎం జగన్‌కు ఓటమి భయం పట్టుకుంది, లోకేశ్

    February 2, 2021 / 10:34 AM IST

    nara lokesh warns cm jagan on atchannaidu arrest: పంచాయతీ ఎన్నికల వేళ ఏపీలో రాజకీయం మరింత వేడెక్కింది. లోకల్ వార్ అరెస్టుల పర్వానికి దారి తీసింది. ఏకంగా ఏపీ టీడీపీ చీఫ్, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడిని పోలీసులు నిమ్మాడలో అరెస్ట్ చేశారు. వైసీపీ సర్పంచ్‌ అభ్యర్�

10TV Telugu News